*చిందేపల్లి రోడ్డు సమస్యను పరిష్కరించండి – వినుత కోటా గారిని కలిసిన చిందేపల్లి గ్రామస్థులు, మహిళలు.* శ్రీకాళహస్తి మండలం, చిందేపల్లి గ్రామస్థులు ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇంఛార్జి శ్రీమతి వినుత...
TIRUPATHI: వైద్యవిద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీవై. సత్య కుమార్ గారిని ఘనంగా సన్మానించిన కోలా ఆనంద్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ వైద్య విద్య, ఆరోగ్య శాఖ...
అధికారంలోకి వచ్చిన ఐదో రోజే పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అధికారులను ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం
Vijayawada: అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ దాడుల్లో ముగ్గురిని కోల్పోయాం. సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో సంయమనం పాటిస్తున్నాం. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే మౌనంగా ఉంటున్నాం : మంత్రి నారా లోకేష్
Vijayawada: ఆ లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ హ్యాక్ చేతిలో మొబైల్ ఉంది కదా అని గ్రూపులో వచ్చిన లింక్లను క్లిక్ చేసుకుంటూ పోతే వాట్సాప్ హ్యాక్ అయిపోవడం ఖాయం. అంతేకాదు మన ఫోన్ నెంబరుతో...
DELHI : రెండు నెలల్లో పట్టాల పైకి వందేభారత్ స్లీపర్ క్లాస్ రైలు వందే భారత్ చైర్ రైళ్లకు కొనసాగింపు గా రానున్న వందేభారత్ స్లీపర్ క్లాస్ రైలు ట్రయల్ రన్ మరో రెండు నెలల్లో...
జమ్మూ – కాశ్మీర్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వేబ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయింది. అతి త్వరలో బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ నదిపై ఈ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వంతెనపై...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ నూతన అధ్యక్షునిగా శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని నియమించిన టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు. ఉత్తరాంధ్రకి చెందిన బీసీ నేతకు, చంద్రబాబు గారు కీలక బాధ్యతలు అప్పగించారు.
చిత్తూరు జిల్లా కుప్పo: రామకుప్పం మండలం పీఎం తండా గ్రామానికి చెందిన కన్నా నాయక కుటుంబానికి ఆర్థిక సహాయం. సీఎం చంద్రబాబు నాయుడు 5 లక్షల ఆర్థిక సహాయం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆర్థిక...