అమరావతి ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు వాటి పరిష్కారానికి ‘స్పందన’ కార్యక్రమం పేరుని “పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్”గా మార్చడం జరిగింది.
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో) ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిపై వేటు వేసింది. గత ప్రభుత్వ హాయాంలో ధర్మారెడ్డి...
రాష్ట్ర తెదేపా కార్యాన్నిర్వహక కార్యదర్శి మాట్లాడుతూ పరదాల పాలన నుంచి ప్రజాపాలనలకు నాంది పలుకుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా సీఎం సీట్లో కూర్చున్న వెంటనే మొదటి సంతకం...
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీలో జరిగిన #G7 సమ్మిట్ సందర్భంగా ప్రపంచ నేతలను కలిశారు.
కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు కార్మికులు మృతి పట్ల సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ...
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తాం. ఉద్యోగాల కల్పనకు ఇతర రాష్ట్రాలతో తీవ్రంగా పోటీ పడతామన్నారు. ఐటీ ఎలక్ట్రానిక్ కంపెనీలను ఆకర్షిస్తామని తెలిపారు. వలస వెళ్లిన యువతకు స్థానికంగానే ఉద్యోగాల...
ఇటలీలో #G7 సమ్మిట్లో పాల్గొన్న తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీకి బయలుదేరారు.
ముక్కంటీ సేవాలో సినీ ఇండస్ట్రీ హీరోయిన్లు మంచు లక్ష్మీప్రసన్న, ప్రజ్ఞా జై స్వాల్ ఈ రోజు మధ్యాహ్నం 2.00 గం.లకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మంచు మోహన్ బాబు కుమార్తె శ్రీమతి మంచు లక్ష్మీ ప్రసన్న...
G7 సదస్సులో పాల్గొనేందుకు మరియు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీకి చేరుకున్నారు.