తిరుపతి :జూన్ 12 ఈరోజు సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం తిరుమలకు వెళ్లనుంది సీఎంగా ప్రమాణస్వీకారం అనంతరం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్నారు. సాయంత్రం 6.45 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి...
తిరుపతి :జూన్ 12 ఈరోజు సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం తిరుమలకు వెళ్లనుంది సీఎంగా ప్రమాణస్వీకారం అనంతరం చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్నారు. సాయంత్రం 6.45 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి...
చిత్తూరు జిల్లా కుప్పం.. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసిపి కార్యకర్త రాజేంద్ర సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది.. కుప్పంలో నీతి నిజాయితీగా ఉన్న వైసిపి కార్యకర్తలు ధైర్యంగా ఊర్లలో తిరుగుతున్నామని, అక్రమాలు అన్యాయాలు చేసిన...
చిత్తూరు జిల్లా.. కుప్పం.. కుప్పం పట్టణంలోని ఎమ్ ఆర్ రెడ్డి సర్కిల్ వద్ద గతంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు కాషాయ జెండాను ఎగురవేశారు. అప్పట్లో వైసిపి నాయకులు కాషాయ జెండా తొలగించి వైసిపి...
చిత్తూరు జిల్లా కుప్పం.. బంగారునత్తం గ్రామంలో సైకో వీరంగం.. కుప్పం మండలంలోని చిన్న బంగారునత్తం గ్రామంలో సైకో వీరంగం సృష్టించిన ఘటన జరిగింది. రామస్వామి అనే వ్యక్తి బల్లెం ను తీసుకొని స్థానిక ప్రజలను పొడిచేస్థానని...
అమరావతి రాజధాని రైతులు చేపట్టిన దీక్ష 1631రోజులకు చేరుకున్న సందర్బంగా వారిని కలిసి మద్దతు తెలిపి, భరోసా ఇచ్చిన *జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి గారు*
*ఇకపై రేషన్ షాపు వద్దే* *బియ్యం, పంపిణీ…?* *గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్* *పధకం కింద వాహనాల ద్వారా అందించే విధానం రద్దు చేసే దిశగా* *చర్యలు…* *రేషన్ డీలర్ల కమీషన్ పెంపు పై* *సమీక్ష...
చిత్తూరు జిల్లా కుప్పం… సీఎం తాలూకా.. మాది కుప్పం మాట తప్పం. అంటూ చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమరావతికి బయలుదేరిన తెలుగు తమ్ముళ్లు… కుప్పం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రిగా...
*చిత్తూరు జిల్లా…..కుప్పం* కుప్పంలో దేవువుని విగ్రహాలు ధ్వంసం.. కుప్పం మండలం వసనాడు పంచాయతీ గొల్లపల్లి గ్రామంలో ఘటన సార్వత్రిక ఎన్నికలలో గొల్లపల్లి బూతులు టీడీపీ కిఎక్కువ మెజార్టీ రావడంతో జీర్ణించుకొని వైసీపీ ముక్కలు దేవుడి విగ్రహాలు...