తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం….. కల్వర్టును ఢీకొన్న కారు…. నలుగురు అక్కడిక్కడే మృతి… మరో ఇద్దరికి తీవ్ర గాయాలు… అందులో ఒకరి పరిస్థితి విషమం… మృతులు నెల్లూరు జిల్లా,...
తిరుమల, 04 జూన్ 2024: యాత్రికులు గదులు దొరకకుండా షెడ్లు కింద నిద్రిస్తున దృశం రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు గదులు దొరకడoలేదు, తిరుమలలోని నాద నీరాజన మరియు ఇతర ప్రదేశాలు షెడ్ల దగ్గర నిద్రిస్తున్న...
తిరుమల అంజనాద్రి హనుమత్ జన్మస్థలం : మాతృశ్రీ రమ్యానంద భారతి తిరుమల, 02 జూన్ 2024: తిరుమలలోని అంజనాద్రి ఆంజనేయ స్వామి జన్మస్థలమ ఆదివారం రాయలచెరువులోని శక్తి పీఠం హెచ్హెచ్ మాతా రమ్యానంద భారతి వాదించారు....
విజయవాడ టిడిపి కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు గారికి ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు. సందర్శకులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో టిడిపి కేంద్ర కార్యాలయంలో సందడి నెలకొంది. పార్టీ కార్యాలయంలో పనిచేసిన నేతలను అభినందించిన చంద్రబాబు...
చిత్తూరు జిల్లా చిత్తూరు – జిల్లా వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు పట్టణ సమీపంలోని ఎస్ వి సెట్ కళాశాలలో అన్ని ఏర్పాట్లను...
చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పంలో ప్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు.. డిఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో ప్లాగ్ మార్చ్.. మీడియాతో మాట్లాడిన డిఎస్పి శ్రీనాథ్.. రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా.. ప్రజా తీర్పు ఎలా వచ్చినా...
చిత్తూరు జిల్లా కుప్పం లో ప్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు.. డిఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో ప్లాగ్ మార్చ్.. మీడియాతో మాట్లాడిన డిఎస్పి శ్రీనాథ్.. రౌడీ షీటర్ల పై ప్రత్యేక నిఘా.. ప్రజా తీర్పు ఎలా వచ్చినా...
*BIG BREAKING* *ఉండవల్లి లోని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద భద్రతా సిబ్బంది పెంపు* *తెదేపా రాష్ట్ర కార్యాలయం వద్ద భద్రతా సిబ్బంది పెంపు* *టీడీపీ కార్యాలయం వద్ద...
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం మండలం లో టీడీపీ కార్యకర్తలపై ఆగని వైసీపీ దాడులు కౌంటింగ్ సమీపిస్తున్న సమయంలో దాడులకు దిగుతున్న వైసీపీ రౌడీలు N కొత్తపల్లి గ్రామంలో టీడీపీ శ్రేణులపై దౌర్జన్యానికి దిగిన...