తిరుపతి జిల్లా తిరుమల నరసాపురం ఎంపీ, ఉండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న అయన శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం...
ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అంతే ప్రశాంతంగా ఉండండి. పోలీస్ వారికి సహకరిద్దాం. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాకలు చేయకుండా, రెచ్చగొట్టే వ్యాకల జోలికి పోకుండా జమ్మలమడుగులో ప్రశాంతతను నెలకొల్పుదాం
ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిన రెవెన్యూ మరియు పోలీస్ డిపార్ట్ మెంట్ వారికి, సంయమనంతో ముందుకు సాగిన, సాగుతున్న కార్యకర్తలకు, నాయకులకు దేవగుడి అభిమానులకు… మరి ముఖ్యంగా పోలింగ్ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు క్యూలో...
18/05 /2024 శనివారం రోజున ఉదయం 08:00AM నుండి మధ్యాహ్నం 1 PM వరకు 132kv ప్రొద్దటూరు సబ్సటేషన్ పరిధిలో పవర్ ట్రాన్స్ఫార్మర్ మైంటైనెన్స్ వలన 33kv IDA ఫీడర్, 33kv మార్కెట్ యార్డ్ ఫీడర్,33kv...
ఈ దేశంలో ఏ అర్హత వున్నా నేరుగా అప్లయ్ చేసుకొని వెళ్లలేని ఉద్యోగం ఎన్ ఎస్ జి కమాండో అలియాస్ బ్లాక్ క్యాట్. కేంద్ర భద్రతాదళాల నుండి విద్య, శారీరక & మానసిక పరీక్షలు నిర్వహించి...
కోనసీమ జిల్లాలో అత్యధికంగా 83.19 శాతం పోలింగ్ – అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 63.19 శాతం పోలింగ్ నమోదు – ఏలూరు జిల్లాలో 83.04 శాతం పోలింగ్ నమోదు – సత్యసాయి జిల్లాలో 82.77 శాతం...
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఆర్ అండ్ బి భవనం వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు పెద్ద బంగారునత్తం...
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ఉడుముడి వద్ద ధాన్యం ట్రాక్టర్ ను ఢీ కొన్న ఆర్టిసి బస్సు..నలుగురు కూలీలు మృతి,మరో ఇద్దరి పరిస్థితి విషమం.. రాజోలు నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు,...
చిత్తూరు జిల్లా :- కుప్పం నియోజకవర్గం కుప్పం పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో రేపటి నుండి గణపతి ఉత్సవంతో జాతర కార్యక్రమాలు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద ఎలాంటి...