ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 1 వ తేదీ న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సంధర్బంగా పత్తికొండ మండలం, పుచ్చకాయల మాడ గ్రామంలో పర్యటించనున్న...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో *కర్నూలు,ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు కలెక్టరేట్ నందు గల సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్,ఆనందనిలయం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి రావు కర్నూలు కలెక్టరేట్ నందు గల...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులందరూ సమన్వయంతో కృషి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.. కర్నూలు జిల్లా...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నిభందనలు పాటించని ప్రైవేట్ పాఠశాల,కళాశాలపై తనిఖీలు చేపట్టాలి విద్యార్థులతోపాటు బోధన సిబ్బందికి సెలవులు ఇవ్వాలి చాంద్ బాషా,ఆంధ్రప్రదేశ్,ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ (పిటిఎల్ యు) జిల్లా అధ్యక్షులు రాష్ట్ర...
Vijayawada: ఆశావాహులలో తీవ్ర ఉత్కంఠత ఏపీలో నామినేటెడ్ పోస్టుల కోలాహలం నెలకొంది.ఇప్పటికే మొదటి జాబితాను విడుదల చేసిన కూటమి ప్రభుత్వం కాసేపట్లో రెండో జాబితాను విడుదల చేయనుంది. ఇందులో టీటీడీ ఛైర్మన్ తో పాటు పలు...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ద్వారా వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నగరంలోని అశోక్ నగర్, వెంకటరమణ కాలనీ, లెబర్ కాలనీ తదితర ప్రాంతాల్లో సోమవారం నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతిరోజూ ప్రతి ఇంటి వద్ద...
ఏపీ టుడే న్యూస్, చిత్తూరు జిల్లా కుప్పం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ మర్యాదపూర్వకంగా కలిశాడు… గుడిపల్లి మండలం కమ్మ గుట్టపల్లి గ్రామానికి చెందిన మోహన్...