నెల్లూరు జిల్లా: నిందితుల వద్ద నుండి 15 లక్షలు విలువ చేసి ఇరవై ఒక్క బైక్లు స్వాధీనం. నిందితులంతా కప్పరాళ్ళ తిప్పకు చెందిన 19 నుండి 23 సంవత్సరాల లోపు వారే జల్సాలుకు అలవాటు పడి...
కడప జిల్లా ప్రొద్దుటూరు లో దారుణ హత్య….హత్యకు గురైన మహేశ్వర రెడ్డి శరీర భాగాలు గుర్తించిన పోలీసులు…
కడప జిల్లా : ప్రొద్దుటూరులో దారుణ హత్య… వైఎంఆర్ కాలనీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఇంటి ఎదురుగా హత్య… హత్య చేసిన వ్యక్తి భూమిరెడ్డి రామచంద్రారెడ్డి … వెంకట మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని ముక్కలు...
ఖమ్మం పట్టణంలో స్థానిక విలేకరి ఇంటిలో తుపాకీ తూటాలు దొరికినట్లుగా తప్పుడు కేసులు పెట్టడం. అధికారాన్ని దుర్వినియగం చేసి పోలీసు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్య వరించిన సీఐ శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు...
ఈపూరుపాలెం ఘటనలో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం, 24 గంటల్లోనే నిందితులని పట్టుకుని, చెప్పినట్టే 48 గంటల లోపే చర్యలు తీసుకున్న ఏపి పోలీసులు. అన్ని ఆధారాలు పక్కాగా సేకరించి, త్వరతగతిన శిక్ష కూడా...
చిత్తూరు జిల్లా కుప్పం:- కుప్పం రేస్కోలో మొదలైన చర్యలు వైసిపి హాయంలో విచ్చలవిడిగా రేస్కో లో ఉద్యోగాలు ముడుపులు చెల్లించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు రేస్కో పై సిఐడి ,సిబిఐ విచారణ చేయిస్తామన్న ఎమ్మెల్సీ కంచర...
చిత్తూరు జిల్లా కుప్పం.. బంగారునత్తం గ్రామంలో సైకో వీరంగం.. కుప్పం మండలంలోని చిన్న బంగారునత్తం గ్రామంలో సైకో వీరంగం సృష్టించిన ఘటన జరిగింది. రామస్వామి అనే వ్యక్తి బల్లెం ను తీసుకొని స్థానిక ప్రజలను పొడిచేస్థానని...
*చిత్తూరు జిల్లా…..కుప్పం* కుప్పంలో దేవువుని విగ్రహాలు ధ్వంసం.. కుప్పం మండలం వసనాడు పంచాయతీ గొల్లపల్లి గ్రామంలో ఘటన సార్వత్రిక ఎన్నికలలో గొల్లపల్లి బూతులు టీడీపీ కిఎక్కువ మెజార్టీ రావడంతో జీర్ణించుకొని వైసీపీ ముక్కలు దేవుడి విగ్రహాలు...
జగన్ రెడ్డి ఆదేశాలతో, ఓటమిని జీర్ణించుకోలేక బరి తెగిస్తున్న వైసిపి సైకోలు. పత్తికొండలో వేట కొడవళ్ళతో ఎమ్మెల్యే కేఈ శ్యాం బాబు వర్గీయుడి పై దాడి చేసి టీడీపీ నేత గిరినాథ్ ని హత్య చేసిన...