నేడు ఢిల్లీ లోని ఎపి భవన్ నందు రామోజీ రావు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి గారు, జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి ,బీజేవైఎం...
గౌరవ రాష్ట్రపతి ముర్ము గారిని కలిసిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రులు, ఇతర ఎన్డీఏ నేతలు. ఎన్డీఏ లోకసభా పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నాం అని, ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని...
చిత్తూరు జిల్లా కుప్పం.. చోరికి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ : డిఎస్పీ శ్రీనాథ్.. 24 గంటల్లో చోరీ కేసును చేదించిన కుప్పం పోలీసులు.. కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం మున్సిపాలిటీలో అడ్డగోలుగా ఉద్యోగ నియామకాలు.. కుప్పం మున్సిపాలిటీలో అడ్డగోలుగా సుమారు 30 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రేపు కుప్పం మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం...
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఆర్ అండ్ బి భవనం వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు పెద్ద బంగారునత్తం...