చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు వేలాది సంఖ్యలో హాజరై బక్రీద్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ప్రార్థనలో పాల్గొని ముస్లిం...
TIRUPATHI: వైద్యవిద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీవై. సత్య కుమార్ గారిని ఘనంగా సన్మానించిన కోలా ఆనంద్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ వైద్య విద్య, ఆరోగ్య శాఖ...
Vijayawada: అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ దాడుల్లో ముగ్గురిని కోల్పోయాం. సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో సంయమనం పాటిస్తున్నాం. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే మౌనంగా ఉంటున్నాం : మంత్రి నారా లోకేష్
చిత్తూరు జిల్లా కుప్పo: రామకుప్పం మండలం పీఎం తండా గ్రామానికి చెందిన కన్నా నాయక కుటుంబానికి ఆర్థిక సహాయం. సీఎం చంద్రబాబు నాయుడు 5 లక్షల ఆర్థిక సహాయం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆర్థిక...
రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే. అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ...
కర్నూలు: కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రిలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి.గ్యాస్ట్రోఎంటరాలజీ వార్డు సమీపంలో కోసిన నిమ్మకాయలు,రంగు దారాలు కనిపించడంతో ఆసుపత్రి సిబ్బందితో పాటు రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు వాటిని...
బనగానపల్లి : రాష్ట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లా కు విచ్చేసిన రోడ్లు భవణాల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి గారినీ బనగాన పల్లె లోని వారి నివాసం లో పుష్పగుచ్చo...
నంద్యాల : మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు శ్రీ యన్ యం డీ ఫరూఖ్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి మరియు టీడీపీ సీనియర్...
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం.. బడుగుమాకనపల్లి వారపు సంత జాతీయ రహదారిపైనే నిన్నటి వారమే రద్దీతో ప్రజలు ఇబ్బంది లక్షల్లో ఆదాయం ఉన్న కనీస అవసరాలు సున్నా ఈ వారం ఒకసారి వీడియోలో...