తిరుపతి, జూన్21: యోగా ను మన దైనందిన జీవితంలో కొంత సమయం కేటాయించి అలవర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం...
పాలసముద్రం: వాంతులు విరోచనాలు వచ్చిన ప్రజలను పలకరించిన తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భీమనేని చిట్టిబాబు. అలాగే డాక్టర్లు ప్రత్యేక వైద్యం చేయాలని దానికి కావాల్సిన వసతులు కల్పిస్తామని తెలిపారు.
https://whatsapp.com/channel/0029VaZm6bDLCoX5tgsHvw0D పాలసముద్రం బీసీ కాలనీలో ప్రత్యేక హెల్త్ క్యాంపులో నిర్వహించారు. ప్రజలు ఎవరికైనా వాంతులు విరోచనాలు ఉంటే బీసీ కాలనీ హెల్త్ క్యాంపు కు రావాలని డిపిఓ లక్ష్మి, ఏపిడిమీయాలజిస్ట్ శ్రీవాణి, ఎంపీడీవో రామనాథరెడ్డి ,...
https://whatsapp.com/channel/0029VaZm6bDLCoX5tgsHvw0D తిరుపతి జిల్లా: పాలసముద్రం గ్రామంలో నుంచి రోగులు విరోచనాలు ఎక్కువ అవ్వడంతో పిహెచ్ సి కి క్యూ కడుతున్నారు. డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కటి అందుబాటులో ఉందని...
గౌరవ రాష్ట్రపతి ముర్ము గారిని కలిసిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రులు, ఇతర ఎన్డీఏ నేతలు. ఎన్డీఏ లోకసభా పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నాం అని, ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని...
చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం మున్సిపాలిటీలో అడ్డగోలుగా ఉద్యోగ నియామకాలు.. కుప్పం మున్సిపాలిటీలో అడ్డగోలుగా సుమారు 30 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రేపు కుప్పం మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం...
చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం మునిసిపల్ పరిధిలోని 9 వ వార్డు మోడల్ కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డు నుండి దుర్వాసన వస్తోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. డంపింగ్ యార్డు గేటు బయటే చెత్తను పడేస్తున్నారనీ...