*ముఖేష్ అంబానీ నెలకు కరెంట్ బిల్ తెలుసా* అంబానీ ఇంటికి నెలనెలా వచ్చే విద్యుత్ బిల్లు ఎంతో తెలుసా?అక్షరాలా రూ.70 లక్షలు. ఎందుకంటే ఆంటీలియా భవనం మొత్తం ప్రతి నెలా 6,37,240 యూనిట్ల కరెంట్ వినియోగిస్తోంది....
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తీవ్రమైన వెన్ను నొప్పితో రెండు రోజుల క్రితం ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చికిత్స పొందిన రాజ్నాథ్ సింగ్.....
ఒడిశాలోని బరిపాడ జిల్లాలో దాదాపు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం. తెలంగాణకు చెందిన ఓ మహిళతో పాటు ముగ్గురు మృతి. 14 మందికి తీవ్ర గాయాలు, మరో 12 మందికి...
అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతుండటంతో జనజీవనం స్తంభించింది. ఈక్రమంలో వరద ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. నది పక్కన నిల్చొని ప్రజలతో మాట్లాడుతుండగా ఆయన నీటిలో...
శుక్రవారం ఉదయం పెను ప్రమాదం సంభవిం చింది.రెండంతస్తుల పాఠశాల భవనం కూలి పోయింది. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు మృతి చెందగా, 100 మందికి...
Phone Payలో పొరపాటున వేరొకరికి డబ్బు పంపితే ఏం చేయాలి? ఫోన్ పే, గూగుల్ పే వంటి UPI యాప్ల ద్వారా పొరపాటున వేరొకరికి డబ్బు పంపితే వెంటనే ఆ UPI యాప్ కస్టమర్ కేర్తో...
బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజు మూసి వేయడంతో రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 3,000 మంది యాత్రికులు, ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. జోషిమఠ్ వద్ద కొండచరియలు విరిగి పడడంతో రహదారిని మూసివేశారు. మరో...
Hyderabad: ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదు. పొరపాటున మీ కార్డు మిస్ అయినప్పుడు స్కామర్ల నుంచి మీ డేటాను సేఫ్గా ఉంచుకోవాలంటే ఇలా చేయండి. 📌 మొదట UIDAI వెబ్...
బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజు మూసివేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 3,000 మంది యాత్రికులు, ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. జోషిమఠ్ వద్ద కొండచరియలు విరిగి పడడంతో రహదారిని మూసివేశారు. మరో 24 గంటల...