ప్రజల సొమ్ముతో నిర్మించిన రోడ్డును ఆక్రమించుకున్నా జగన్… తన ఇంటి పక్కన నివసించే ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టేవాడో, తాడేపల్లి ప్యాలెస్ పక్కనే నివసించే ఒక డాక్టర్ గారు చెబుతున్నారు వినండి.
చిత్తూరు జిల్లా కుప్పo : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించడంతో చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో...
శ్రీకాళహస్తి : ఈ రోజు ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన పండుగ బక్రీద్ పండగ ఈ సందర్భంగా ఈద్ ముబారక్ చెప్పడానికి. ఈదుల గుంట ఈద్గా మరియు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న ఈద్గా కు...
*చిందేపల్లి రోడ్డు సమస్యను పరిష్కరించండి – వినుత కోటా గారిని కలిసిన చిందేపల్లి గ్రామస్థులు, మహిళలు.* శ్రీకాళహస్తి మండలం, చిందేపల్లి గ్రామస్థులు ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇంఛార్జి శ్రీమతి వినుత...
Vijayawada: అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ దాడుల్లో ముగ్గురిని కోల్పోయాం. సీఎం చంద్రబాబు గారి ఆదేశాలతో సంయమనం పాటిస్తున్నాం. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే మౌనంగా ఉంటున్నాం : మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ నూతన అధ్యక్షునిగా శ్రీ పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని నియమించిన టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు. ఉత్తరాంధ్రకి చెందిన బీసీ నేతకు, చంద్రబాబు గారు కీలక బాధ్యతలు అప్పగించారు.
చిత్తూరు జిల్లా కుప్పo: రామకుప్పం మండలం పీఎం తండా గ్రామానికి చెందిన కన్నా నాయక కుటుంబానికి ఆర్థిక సహాయం. సీఎం చంద్రబాబు నాయుడు 5 లక్షల ఆర్థిక సహాయం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆర్థిక...
రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే. అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ...
బనగానపల్లి : రాష్ట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లా కు విచ్చేసిన రోడ్లు భవణాల శాఖ మంత్రి శ్రీ బీసీ జనార్ధన్ రెడ్డి గారినీ బనగాన పల్లె లోని వారి నివాసం లో పుష్పగుచ్చo...