వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీకి ప్రాంగణం చేరువకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి. వైయస్ జగన్తో సహా, మెడలో నల్ల కండువాలు ధరించిన వైయస్సార్పీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ‘సేవ్ డెమొక్రసీ’...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అరాచకాలు, హత్యలపై వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు. రాజ్భవన్కు వెళ్లిన వైయస్ జగన్ గవర్నర్ అబ్ధుల్ నజీర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో...
ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్ ను వైసీపీ అధినేత జగన్ కలిశారు. రాజ్భవన్కు వెళ్లిన గవర్నర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి జరిగిన దాడులపై గవర్నర్ కు వివరించారు....
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం పెదపళ్ల, సందిపూడి గ్రామాలలో ప్రమాదాలకు గురైన జన సైనికులకు చెక్కులను కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్...
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం పోలీస్ యంత్రాంగం ప్రభుత్వంలో భాగమే జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్ లో ప్రభుత్వ పెద్దలు చిత్రపటాలు ఏర్పాటుకు ఆదేశాలు...
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం ప్రజాస్వామ్యంలో ప్రజలజీవన ప్రమాణాన్ని మెరుగు పరిచేందుకు ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి కేంద్రప్రభుత్వంలోని నీతి ఆయోగ్ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కు...
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం నియోజకవర్గ పరిధిలోని, పాణ్యo MPDO ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు…* నూతనంగా ఎమ్మెల్యే గా గెలుపొందిన తరువాత మొట్టమొదటి సారిగా సమావేశానికి విచ్చెయ్యడం తో సంబధిత అధికారులు,సర్పంచ్...
ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని సీఎం చంద్రబాబు అన్నారు ఈరోజు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. “అక్టోబరు తర్వాత ఇసుక...
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపులు పక్కన పెట్టి ప్రజాసంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా...