చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఇల్ల మధ్యలోకి చొరబడ్డ కొండచిలువ కుప్పం మండల పరిధిలో గరిగిచినేపల్లి పంచాయతీ వేపనపల్లి గ్రామంలో ఇళ్ల మధ్యలోకి చేరబడిన కొండచిలువ గ్రామస్తులు రాత్రి చొరబడ్డ కొండచిలువ మూడు కోళ్లు ఆరగించి...
శంకర్. చలువాది అమరావతి తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఏపీ రాజధాని రైతుల వెళ్లే ప్రయత్నం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన సీఎం జగన్ను రాజధాని రైతులు కలిసే ప్రయత్నం చేశారు....
అన్నకు పార్లమెంట్ సీట్ ఇవ్వనందుకు, టీటీడీ ప్రక్షలనకు.. పవన్ శ్రీకారం* *అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలొ భాగస్వామ్యం. ఇప్పటికే కీలక మంత్రి పదవులు సాధించాలని.. చంద్రబాబుతో మంతనాలు* *కేంద్ర మంత్రి పదవులతో పాటు ఉపముఖ్యమంత్రి, రాష్ట్రంలో...
– అవినీతి సర్కార్ పని అయ్ పాయ్ – ఇది రక్తరహిత నిశ్శబ్ద తిరుగుబాటు – ప్రతి ప్రజానాయకుడికి హెచ్చరిక ఎన్నికల్లో మ్యాండీడెట్ నంబర్ వచ్చింది.ఇక మాదే రాజ్యం…మేమే రాజులం అంటూ విర్రవీగే గి ప్రవర్తిస్తే...
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందిన జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కు శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ సెంటర్ నందు ఎన్నికల డిక్లరేషన్ (ఫాం -22) ను అందించిన తిరుపతి...
తిరుమల అంజనాద్రి హనుమత్ జన్మస్థలం : మాతృశ్రీ రమ్యానంద భారతి తిరుమల, 02 జూన్ 2024: తిరుమలలోని అంజనాద్రి ఆంజనేయ స్వామి జన్మస్థలమ ఆదివారం రాయలచెరువులోని శక్తి పీఠం హెచ్హెచ్ మాతా రమ్యానంద భారతి వాదించారు....
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం మండలం లో టీడీపీ కార్యకర్తలపై ఆగని వైసీపీ దాడులు కౌంటింగ్ సమీపిస్తున్న సమయంలో దాడులకు దిగుతున్న వైసీపీ రౌడీలు N కొత్తపల్లి గ్రామంలో టీడీపీ శ్రేణులపై దౌర్జన్యానికి దిగిన...
చిత్తూరు జిల్లా…కుప్పం. న్యూస్. రామకుప్పంలో ఆగని వైసిపి ఆఆగడాలు… రామకుప్పం మండలం 89 పెద్దూరులో టిడిపి మాజీ ఎంపీటీసీ. పై కార్యకర్తపై వైసిపి నేతలు దాడి . ఎన్నికలలో టిడిపి కి పని చేసిన ఎంపీటీసీ...
చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం మున్సిపాలిటీలో అడ్డగోలుగా ఉద్యోగ నియామకాలు.. కుప్పం మున్సిపాలిటీలో అడ్డగోలుగా సుమారు 30 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రేపు కుప్పం మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం...