చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రిపోర్టర్ : శంకర్ కుప్పం మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కమిషనర్ శ్రీనివాసరావు నడుం బిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం పలు వార్డులలో మహిళలు, మహిళా సంఘాలకు...
Delhi:- *మంగళగిరి ఎయిమ్స్ కి తగినన్ని నిధులు ఇవ్వండి* *స్విమ్స్ ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన వైద్య సంస్థగా గుర్తించండి* *శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీకి జాతీయ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హోదా కల్పించాలి* *హెల్త్...
టీటీడీకీ కీలక ఆదేశాలు తనను తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడిగా కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని రమణ దీక్షితులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది… తిరుమల శ్రీవారి ఆలయం గౌరవ...
కాకినాడ సిటీ,01 ఆగస్ట్: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ల పథకాన్ని శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి సూచనల మేరకు 28 వ...
DELHI;- రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్న రాష్ట్ర, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కేంద్ర భూగర్భ జల సంస్థ మొదలైన బహుళ సంస్థలు ప్రస్తుతం నీటికి సంబంధించిన సమస్యలకు బాధ్యత వహిస్తాయన్నది వాస్తవం కాదా,...
తిరుమల:- • ఆగస్టు 4న శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం. • ఆగస్టు 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు. • ఆగస్టు 9న...
తిరుమల, 2024, జూలై 31 డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఆగష్టు 2వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర...
Delhi; నేడు పార్లమెంటులో రైల్వే బడ్జెట్ పై జరిగిన చర్చలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ చర్చలో రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలను గౌరవ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు....
తిరుమల రేపటి నుంచి నెలరోజులపాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పుష్కరిణిలో శుద్ది, మరమ్మతు పనులు నెల రోజులపాటు పుష్కరిణి హారతి రద్దు చేసిన టీటీడీ