కర్నూలు:- న్యాయవాది సుబ్బరామిరెడ్డి పై దాడిని ఖండిస్తున్నాం రాయల అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రోపా జనరల్ సెక్రెటరీ అడ్వకేట్ కోనేటి వెంకటేశ్వర్లు ఖండన సివిల్ పంచాయతీ విషయంలో పోలీసుల జ్యోకం తగదని రాయల అఫీషియల్స్...
రైల్వే కోడూరు నియోజకవర్గం:– రైల్వే కోడూరు మండలం, శేట్టిగుంట పంచాయతీ పశువైద్యశాలను సందర్శించి, *రాష్ట్రీయ గోకుల్ మిషన్ ABIP SSS* ఆధ్వర్యంలో, లింగ నిర్ధారణ వీర్యం ద్వారా పుట్టిన లేగ దూడల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య...
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు శుక్రవారం నలుగురు వైసిపి కౌన్సిలర్లు టిడిపి తీర్థం పుచ్చుకోగా, శనివారం ఉదయం మరో ముగ్గురు వైసిపి కౌన్సిలర్లను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి స్వయానా వారి ఇంటి వద్దకు వెళ్లి...
తిరుపతి :- ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ సమస్యకు చక్కని పరిష్కారం లభించింది .ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేస్తూ రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొంది. ఎస్సి రిజర్వేషన్ వర్గీకరించి అదే వరుసలో...
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రిపోర్టర్ : శంకర్ కుప్పం మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కమిషనర్ శ్రీనివాసరావు నడుం బిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం పలు వార్డులలో మహిళలు, మహిళా సంఘాలకు...
Delhi:- *మంగళగిరి ఎయిమ్స్ కి తగినన్ని నిధులు ఇవ్వండి* *స్విమ్స్ ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన వైద్య సంస్థగా గుర్తించండి* *శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీకి జాతీయ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హోదా కల్పించాలి* *హెల్త్...
టీటీడీకీ కీలక ఆదేశాలు తనను తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడిగా కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని రమణ దీక్షితులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది… తిరుమల శ్రీవారి ఆలయం గౌరవ...
కాకినాడ సిటీ,01 ఆగస్ట్: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ల పథకాన్ని శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి సూచనల మేరకు 28 వ...
DELHI;- రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్న రాష్ట్ర, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కేంద్ర భూగర్భ జల సంస్థ మొదలైన బహుళ సంస్థలు ప్రస్తుతం నీటికి సంబంధించిన సమస్యలకు బాధ్యత వహిస్తాయన్నది వాస్తవం కాదా,...