ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సర్వీసులు అందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నంద్యాల పట్టణం మునిసిపల్ పరిధిలోని రైతు నగర్...
జమ్మలమడుగు పట్టణం రైల్వే స్టేషన్ వద్ద నాగులకట్టకు వెళ్లే దారిలో గంజాయిని అమ్ముతున్న వ్యక్తులను అరెస్టు చేసి పట్టుకోవడం జరిగిందని అర్బన్ సీఐ ఎస్ లింగప్ప తెలిపారు. బుధవారం అర్బన్ పోలీస్ స్టేషన్ నందు సిఐ...
రావులపాలెం గ్రామానికి చెందిన కోటిపల్లి వెంకట రామారావు అర్థశాస్త్రంలో పిహెచ్డి పొందారు ఆయన 35 సంవత్సరాలు చరిత్ర పార్ట్ టైం అధ్యాపకులుగా , అడ్వకేటుగా, సీనియర్ పత్రిక విలేకరిగా, పనిచేస్తున్నారు.కోటిపల్లి ఎంఏ ఎకనామిక్స్ లో పీహెచ్డీ...
విజయవాడ : నేను 2014లో అధికారంలోకి వచ్చాక, పోలవరం ప్రాజెక్ట్, ఏడు ముంపు మండలాలు ఇస్తే కానీ, ప్రమాణ స్వీకారం చేయనని కేంద్రంతో పోరాడాను. ఇతను 2019లో అధికారంలోకి రాగానే, ప్రమాణ స్వీకారం చేసిన రోజే,...
విజయవాడ: 2014లో అధికారంలోకి వచ్చాక, ఒక తపనతో పోలవరం ప్రాజెక్ట్ కోసం పని చేసాం. 82 సార్లు పోలవరం ప్రాజెక్ట్ పై రివ్యూ చేసాను. ప్రాజెక్ట్ పనులని 72% వరకు తీసుకుని వెళ్లాం. అంతా బాగున్న...
విజయవాడ : ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్రం ఆమోదించటం శుభపరిణామం. కేంద్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరుపున ధన్యవాదాలు #tdpwc
నిరాశ నిస్పృహల్లో ఉన్న రాష్ట్రానికి, నేడు కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు, భరోసా ఇస్తాయి. ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ నోడ్స్ తో పాటు, పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ 1 కింద, రూ.12,000 కోట్లు ఇవ్వటానికి కేంద్ర క్యాబినెట్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ తాగునీటి పైప్లైన్ను మురికి కాలువకు ఆనుకుని నిర్మిస్తున్నారని, దానిని కాలువ వైపునకు కాకుండా రహదారి పక్కన నిర్మించాలని నగరపాలక సంస్థ కార్యాలయ మేనేజర్ చిన్నరాముడిముని గుత్తి పెట్రోల్...
పోలవరానికి రూ.12 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం. నవంబరులో పోలవరం పనులు మళ్లీ ప్రారంభించేలోగా నిధులు వస్తాయి. అమరావతి, పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు #tdpwc