ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కొబ్బరి రైతులకు, వినియోగదారులకు కొబ్బరి వివిధ కొబ్బరి ముడి భాగాలతో హస్తకళల శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించిందా అలా అయితే జిల్లాల వారీగా గత మూడేళ్లలో...
*తిరుమల, 2024 జూలై 29: తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు సోమవారం సమర్పించారు. టీటీడీ అధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలను తక్షణం పునరుద్ధరించేలా కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ, అలాగే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. లోక్సభలో సోమవారం ప్రత్యేక...
చిత్తూరు జిల్లా కుప్పం… మూడు రాష్ట్రాల కూడలి సరిహద్దు ప్రాంతంలో ఉన్న గుడుపల్లి మండలం గుడివాంకలో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఆడికృతిక సందర్భంగా.వివిధ రకాలుగా మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు.. ఆడికృతిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి...
*కర్నూలు జిల్లాలో ఉన్న బలిజ బంధువులకు నమస్సులు.* మన సంఘీయులు తమ పిల్లల వివాహం కోసం సరైన వేదిక లేకపోవడంతో మధ్యవర్తులకు వేలాది రూపాయలు చెల్లిస్తూ, పిల్లల పెళ్లిళ్లు కాలేదని ఆవేదన చెందుతున్నారు. అలాంటి తల్లిదండ్రుల...
RTC కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరావుపై బదిలీ వేటు పడింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించినా ఈడీ పట్టించుకోలేదు. మంత్రి ఎన్నిసార్లు ఫోన్...
చంద్రగిరి…. బాబుపై బురద చల్లేందుకే జగన్ ధర్నా గాంధీ వేషధారణలో అంబేడ్కర్ విగ్రహం ముందు టీడీపీ కార్యకర్త నిరసన* *ముఖ్యమంత్రి చంద్ర బాబుపై బురద చల్లేందుకే వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టారని టీడీపీ...
LIVE : 2nd Meeting of First Session of XVI Andhra Pradesh Legislative Assembly – Day 04 on 25-07-20
తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గo భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకి ఆరోగ్యపరంగా ఉపయోగపడాల ఉద్దేశంతో దేశములోనే అనేక ప్రదేశాలలో ప్రధానమంత్రి భారతీయ ఔషధ జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేయడం...