తిరుమల:- • ఆగస్టు 4న శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం. • ఆగస్టు 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు. • ఆగస్టు 9న...
తిరుమల, 2024, జూలై 31 డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఆగష్టు 2వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర...
Delhi; నేడు పార్లమెంటులో రైల్వే బడ్జెట్ పై జరిగిన చర్చలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ చర్చలో రాష్ట్రానికి సంబందించిన పలు అంశాలను గౌరవ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు....
తిరుమల రేపటి నుంచి నెలరోజులపాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పుష్కరిణిలో శుద్ది, మరమ్మతు పనులు నెల రోజులపాటు పుష్కరిణి హారతి రద్దు చేసిన టీటీడీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కొబ్బరి రైతులకు, వినియోగదారులకు కొబ్బరి వివిధ కొబ్బరి ముడి భాగాలతో హస్తకళల శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించిందా అలా అయితే జిల్లాల వారీగా గత మూడేళ్లలో...
*తిరుమల, 2024 జూలై 29: తిరుత్తణి శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు సోమవారం సమర్పించారు. టీటీడీ అధికారులకు తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలను తక్షణం పునరుద్ధరించేలా కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ, అలాగే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. లోక్సభలో సోమవారం ప్రత్యేక...
చిత్తూరు జిల్లా కుప్పం… మూడు రాష్ట్రాల కూడలి సరిహద్దు ప్రాంతంలో ఉన్న గుడుపల్లి మండలం గుడివాంకలో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఆడికృతిక సందర్భంగా.వివిధ రకాలుగా మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు.. ఆడికృతిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి...
*కర్నూలు జిల్లాలో ఉన్న బలిజ బంధువులకు నమస్సులు.* మన సంఘీయులు తమ పిల్లల వివాహం కోసం సరైన వేదిక లేకపోవడంతో మధ్యవర్తులకు వేలాది రూపాయలు చెల్లిస్తూ, పిల్లల పెళ్లిళ్లు కాలేదని ఆవేదన చెందుతున్నారు. అలాంటి తల్లిదండ్రుల...