వినుకొండలో జరిగింది రాజకీయ మర్డర్ కాదు.. జగన్ రెడ్డి పార్టీ వాళ్ళే, ఇద్దరికీ ఇద్దరు నరుక్కున్నారు.. నేను ఎంక్వయిరీ చేశా అంటున్న షర్మిల.. జగన్ రెడ్డి నాటకం ఆడుతున్నాడు అని అంటున్న చెల్లి షర్మిల…
ఎకో సెన్సిటివ్ జోన్లలో నివసించే ప్రజలకు ప్రాథమిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఏవైనా చర్యలు తీసుకున్నారా లేదా చేపట్టాలని ప్రతిపాదించారా అలా అయితే గత ఐదేళ్లలో కొనసాగుతున్న ప్రాజెక్టుల వివరాలని రాష్ట్రాల వారీగా ఇవ్వగలరు అలా...
* సీతాదేవి లంకలోని అశోకవనంలో తాను ఉన్నంత కాలం ప్రతి రోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకునేదట. రావణసంహారం అనంతరం అయోధ్యకు తిరిగి సీతాదేవి వెళ్లేటప్పుడు ఈ గోరింటాకు చెట్టుకు తాను ఏదైనా చేయాలని...
(ఆలమూరు) ఎమ్మెల్సీ పి హరి ప్రసాద్ ను మంగళ గిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ తరఫున ఇటీవల ఎమ్మెల్సీగా...
ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్ ను వైసీపీ అధినేత జగన్ కలిశారు. రాజ్భవన్కు వెళ్లిన గవర్నర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి జరిగిన దాడులపై గవర్నర్ కు వివరించారు....
వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంటుపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నీతి ఆయోగ్ సీఈవో బివిఆర్ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు. వికసిత్ భారత్ -2047 కు ప్రణాళిక...
తిరుమల: 20.7.2024, జె అనిల్కుమార్, తిరుమల ప్రతినిధి AP టుడే న్యూస్ 25 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,134 మంది...
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతోన్న భక్తుల రద్దీ దృష్ట్యా, సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా తితిదే చర్యలు తీసుకుంది. జులై 22 నుంచి శ్రీవాణి దర్శన టికెట్ల రోజు వారి కోటాను...
YCP హయాంలో దిగజారిన శాంతిభద్రతల అంశంపై NDA ప్రభుత్వం గురువారం శ్వేతపత్రం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అకృత్యాలు,...