ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్ ను వైసీపీ అధినేత జగన్ కలిశారు. రాజ్భవన్కు వెళ్లిన గవర్నర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి జరిగిన దాడులపై గవర్నర్ కు వివరించారు....
వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంటుపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నీతి ఆయోగ్ సీఈవో బివిఆర్ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు. వికసిత్ భారత్ -2047 కు ప్రణాళిక...
తిరుమల: 20.7.2024, జె అనిల్కుమార్, తిరుమల ప్రతినిధి AP టుడే న్యూస్ 25 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,134 మంది...
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతోన్న భక్తుల రద్దీ దృష్ట్యా, సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా తితిదే చర్యలు తీసుకుంది. జులై 22 నుంచి శ్రీవాణి దర్శన టికెట్ల రోజు వారి కోటాను...
YCP హయాంలో దిగజారిన శాంతిభద్రతల అంశంపై NDA ప్రభుత్వం గురువారం శ్వేతపత్రం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అకృత్యాలు,...
అనంతపురం జిల్లా వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడుల చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా అవినీతి అధికారులు మాత్రం మారడం లేదు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ ప్రజలకు పని చేయాలంటే బల్లకింద చేతులు...
కడప జిల్లా, కమలాపురం : ఆదాయ ధ్రువపత్రాల కోసం ఇటు విద్యార్థు లు, అటు ఇతర అవసరాల లబ్ధిదారు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలువురు విద్యార్థినీ విద్యార్థులు పాఠశాల లు ,కళాశాలల్లో ఇంజ నీరింగ్...
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం నియోజకవర్గ పరిధిలోని, పాణ్యo MPDO ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు…* నూతనంగా ఎమ్మెల్యే గా గెలుపొందిన తరువాత మొట్టమొదటి సారిగా సమావేశానికి విచ్చెయ్యడం తో సంబధిత అధికారులు,సర్పంచ్...
కర్ణాటకలో ఐటీ ఇతర ప్రైవేట్ ఉద్యోగాల్లో కర్ణాటక వాళ్ళకి 50 శాతం నుండి 100% వాళ్లకే రిజర్వేషన్ కల్పించాలని కర్ణాటక రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది ఇక్కడ మన టిటిడి లో ఏమో ఉన్న ఉద్యోగాలన్నీ బయట...