అక్రమ సంబంధం పెట్టుకొని భార్య, పిల్లలను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భర్త.. 48 రోజుల తర్వాత కొలిక్కి వచ్చిన కేసు ఖమ్మం – రఘునాథపాలెం మండలం బాబోజీ తండకు చెందిన ప్రవీణ్ హైదరాబాద్లో ఒక...
Vijayawada: రాష్ట్ర పోలీసులకు డీజీపీ ద్వారకా తిరుమల రావు గుడ్ న్యూస్ చెప్పారు. పోలీసులకు త్వరలో పదోన్నతులు ఇస్తామనికీలక ప్రకటన చేశారు. అలాగే పోలీసులు ఉపయోగించే పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలు కొనుగోలు చేయనున్నట్లు...
శివ శంకర్. చలువాది షూలు వేసుకునే వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించి షూ లు వేసుకోవాలి వర్షాకాలంలో పాములు వాటి స్తావరాల్లో నీళ్లు ఉండడం వల్ల బయటికి వచ్చేస్తూ ఉంటాయి. అనువైన ప్రదేశం కోసం ఇళ్లల్లోకి చీకటి...
తిరుమల బ్రేకింగ్ స్వామి వారి దర్శనం కి ఒకరోజు సమయం… కిలోమీటర్ల మేర క్యూలలో వేచి ఉన్న భక్తులు అల్వార్ ట్యాంక్ క్యూలైన్లలో ఎటువంటి సదుపాయాలు లేవని భక్తుల ఆందోళన. ఏ టి సి సబ్...
ఒడిశాలోని పూరీ జగన్నా థుడి రత్న భాండాగారం తెరుచుకుంది. మధ్యాహ్నం 1.28 గంటలకు ప్రత్యేక పూజల నిర్వహించి కలెక్టర్, హైలెవల్ కమిటీ పర్యవే క్షణలో రహస్య గది తలుపులను తెరిచారు. జగన్నాథుడి సేవలకు అంతరాయం కలగకుండా...
తిరుమల : భక్తులు రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడంతో తిరుమలకు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులతో శనివారం ఆకస్మికంగా రద్దీ పెరిగింది. ఉచిత సర్వదర్శనం కోసం క్యూలైన్లలో...
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2024 టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో పాకిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లలో రాయుడు...
ముంబైలో ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు. శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరై అనంత్ అంబానీ-రాధిక దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడు,...
తిరుమలలో షాపింగ్ కాంప్లెక్స్ ను తనిఖీ చేసిన టిటిడి ఈవో శ్యామలరావు