తిరుమల : భక్తులు రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడంతో తిరుమలకు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులతో శనివారం ఆకస్మికంగా రద్దీ పెరిగింది. ఉచిత సర్వదర్శనం కోసం క్యూలైన్లలో...
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2024 టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో పాకిస్థాన్ పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. పాక్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లలో రాయుడు...
ముంబైలో ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు. శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరై అనంత్ అంబానీ-రాధిక దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడు,...
తిరుమలలో షాపింగ్ కాంప్లెక్స్ ను తనిఖీ చేసిన టిటిడి ఈవో శ్యామలరావు
ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు,అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం నది. సమావేశంలో బీసీ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయుడు మాట్లాడుతూ,నంద్యాల జిల్లా, పగడాల మండలం, మచ్చుమరి...
హైదరాబాద్, జూలై 13: విద్యతోనే స్వేచ్ఛ, సమానత్వం సాధ్యమవుతుందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రవీంద్రభారతీలో శ్రీ నారయణ గురు ధర్మ ప్రచారణ సభ ఆద్వర్యలో నిర్వహించిన సెంటినరీ వేడుకలు...
HYDERABAD: *జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు* *ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పలువురు కార్పొరేటర్లు, అనుచరులు.* *కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి కార్పొరేటర్...
ఒడిశాలోని బరిపాడ జిల్లాలో దాదాపు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం. తెలంగాణకు చెందిన ఓ మహిళతో పాటు ముగ్గురు మృతి. 14 మందికి తీవ్ర గాయాలు, మరో 12 మందికి...
అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతుండటంతో జనజీవనం స్తంభించింది. ఈక్రమంలో వరద ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. నది పక్కన నిల్చొని ప్రజలతో మాట్లాడుతుండగా ఆయన నీటిలో...