ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు,అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం నది. సమావేశంలో బీసీ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయుడు మాట్లాడుతూ,నంద్యాల జిల్లా, పగడాల మండలం, మచ్చుమరి...
హైదరాబాద్, జూలై 13: విద్యతోనే స్వేచ్ఛ, సమానత్వం సాధ్యమవుతుందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రవీంద్రభారతీలో శ్రీ నారయణ గురు ధర్మ ప్రచారణ సభ ఆద్వర్యలో నిర్వహించిన సెంటినరీ వేడుకలు...
HYDERABAD: *జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు* *ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పలువురు కార్పొరేటర్లు, అనుచరులు.* *కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి కార్పొరేటర్...
ఒడిశాలోని బరిపాడ జిల్లాలో దాదాపు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ప్రమాదం. తెలంగాణకు చెందిన ఓ మహిళతో పాటు ముగ్గురు మృతి. 14 మందికి తీవ్ర గాయాలు, మరో 12 మందికి...
అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతుండటంతో జనజీవనం స్తంభించింది. ఈక్రమంలో వరద ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. నది పక్కన నిల్చొని ప్రజలతో మాట్లాడుతుండగా ఆయన నీటిలో...
శుక్రవారం ఉదయం పెను ప్రమాదం సంభవిం చింది.రెండంతస్తుల పాఠశాల భవనం కూలి పోయింది. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు మృతి చెందగా, 100 మందికి...
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. AP, TGలో నడిచే 12 ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనంగా జనరల్ బోగీలు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సింహపురి, ఫలక్నుమా, గోదావరి, గౌతమి, చార్మినార్, కొకనాడ,...
తిరుపతి జిల్లా: గూడూరు పట్టణంలోని కుమ్మరి వీధిలో ఉన్న సూర్య ఫ్యాన్సీలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది, ఈ అగ్ని ప్రమాదాన్ని గల కారణాలు తెలియాల్సి ఉంది, షార్ట్ సర్క్యూట్ గా భావిస్తున్నారు, అగ్నిమాపక...
*ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో సమస్యలు పరిష్కరించండి* తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ ని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఎకో సెన్సిటివ్...