శుక్రవారం ఉదయం పెను ప్రమాదం సంభవిం చింది.రెండంతస్తుల పాఠశాల భవనం కూలి పోయింది. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు మృతి చెందగా, 100 మందికి...
రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. AP, TGలో నడిచే 12 ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనంగా జనరల్ బోగీలు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సింహపురి, ఫలక్నుమా, గోదావరి, గౌతమి, చార్మినార్, కొకనాడ,...
తిరుపతి జిల్లా: గూడూరు పట్టణంలోని కుమ్మరి వీధిలో ఉన్న సూర్య ఫ్యాన్సీలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది, ఈ అగ్ని ప్రమాదాన్ని గల కారణాలు తెలియాల్సి ఉంది, షార్ట్ సర్క్యూట్ గా భావిస్తున్నారు, అగ్నిమాపక...
*ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో సమస్యలు పరిష్కరించండి* తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ ని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఎకో సెన్సిటివ్...
విజయవాడ,12 జూలై:రాష్ట్ర సమాచార శాఖ సంచాలకులు గా నియమితులైన హిమాన్షు శుక్ల శుక్రవారం విజయవాడ కమీషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తాడిగడపలోని రాష్ట్ర సమాచార పౌర...
సికింద్రాబాద్ స్టేషన్లో చైన్ స్నాచింగ్ కు యత్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చైన్ స్నాచింగ్ కు యత్నించిన ఓ వ్యక్తిని గమనించిన రైల్వే ప్రొటెక్షన్ పోలీసుల బృందం అరెస్టు చేసినట్లు తెలిపింది. ఒంటరిగా ఉన్న మహిళలనే...
బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజు మూసి వేయడంతో రాక పోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 3,000 మంది యాత్రికులు, ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. జోషిమఠ్ వద్ద కొండచరియలు విరిగి పడడంతో రహదారిని మూసివేశారు. మరో...
Hyderabad: హైదరాబాద్: బండ్లగూడా పీఎస్ పరిధిలో 18 రోజుల పసికందు రూ.1 లక్షకు విక్రయించిన తండ్రి అసిఫ్.. 4 రోజుల తర్వాత బండ్లగూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి. పసికందును తల్లికి అప్పగించిన పోలీసులు. తండ్రి...
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రిలో చిన్నారి వాసంతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిని అదుపులోకి తీసుకున్న బ్రాహ్మణకొట్కూరు పోలీసులు.