బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజు మూసివేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 3,000 మంది యాత్రికులు, ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. జోషిమఠ్ వద్ద కొండచరియలు విరిగి పడడంతో రహదారిని మూసివేశారు. మరో 24 గంటల...
*అనకాపల్లి* *భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు.* *ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు.* *నదులు అనుసంధానించి రాష్ట్రంలో కరవు లేకుండా...
విజయవాడ : రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్గా హిమాన్ష్ శుక్లాను ప్రభుత్వం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత అప్పటి వరకూ కమీషనర్గా ఉన్న విజయ్కుమార్రెడ్డి చెప్పాపెట్టకుండా పరార్ అయ్యారు....
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలోని రావులపాలెం ఊబలంక విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి సరఫరా అయ్యే అన్ని ఫీడర్లకు మరమ్మతుల నిమిత్తం శుక్రవారం...
*విద్యార్థులకు 75% హాజరు ఉంటేనే రూ.15,000..* ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఏడాదికి రూ.15వేలు సాయం అందిస్తామని...
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామం శివారు మూలగూడెంకు చెందిన నాలుగు నెలల బాబు లివర్ కి సంబంధించిన వ్యాధితో బాధపడుతూన్నాడు వైద్యం నిమిత్తం...
అమరావతి:జులై 11 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా...
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, కొత్తపేట నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు చరిత్ర మరువని అఖండ విజయాలతో సంచలనం సృష్టించిన సందర్భంగా, ఆలమూరు...
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం మండలం వాడపల్లి భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉండ్రాజవరం మండలం పాలంగి వాస్తవ్వులు తుమ్మలపల్లి N V...