తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. తల, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
LIVE : పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ 12-07-2024 #PawanKalyanAneNenu #JanaSenaParty #PawanKalyan #TeluguDesamParty #TDPLive #NCBN #AndhraPradesh #JaganFailedCM #JaiTeluguDesam #aptoday #aptodaynews
*భారతీయ జనతా పార్టీ తెలంగాణా రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ., కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారిని రాష్ట్ర సెక్రెటరీ కోలా ఆనంద్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నందు శ్రీకాళహస్తి...
Hyderabad: ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదు. పొరపాటున మీ కార్డు మిస్ అయినప్పుడు స్కామర్ల నుంచి మీ డేటాను సేఫ్గా ఉంచుకోవాలంటే ఇలా చేయండి. 📌 మొదట UIDAI వెబ్...
బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజు మూసివేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 3,000 మంది యాత్రికులు, ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. జోషిమఠ్ వద్ద కొండచరియలు విరిగి పడడంతో రహదారిని మూసివేశారు. మరో 24 గంటల...
*అనకాపల్లి* *భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు.* *ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు.* *నదులు అనుసంధానించి రాష్ట్రంలో కరవు లేకుండా...
విజయవాడ : రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్గా హిమాన్ష్ శుక్లాను ప్రభుత్వం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత అప్పటి వరకూ కమీషనర్గా ఉన్న విజయ్కుమార్రెడ్డి చెప్పాపెట్టకుండా పరార్ అయ్యారు....
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలోని రావులపాలెం ఊబలంక విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి సరఫరా అయ్యే అన్ని ఫీడర్లకు మరమ్మతుల నిమిత్తం శుక్రవారం...
*విద్యార్థులకు 75% హాజరు ఉంటేనే రూ.15,000..* ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఏడాదికి రూ.15వేలు సాయం అందిస్తామని...