DELHI : 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశప్రజలందరికీ శుభాకాంక్షలు. #అంతర్జాతీయ యోగా దినోత్సవం
Delhi: లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్ మంజూరు
Amaravati : ప్రజారాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెంలో సీఎం చంద్రబాబు గారి పర్యటన. రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో నేలపై మోకరిల్లి నమస్కరించిన సీఎం.
వ్యవసాయం, రైతాంగం సమస్యల పట్ల జగన్ ఐదేళ్లపాటు నిర్లక్ష్యం వహించారు. ఖరీఫ్ పంటకు ఇబ్బంది లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటాం- మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి: రాజధాని అమరావతిలో అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
(Audio file 🗄️) AUD-20240620-WA0161 చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పంలో కొనసాగుతున్న వైసీపీ అరాచకాలు.. అధికారం కోల్పోయిన టీడీపీ నేతల పై కొనసాగుతున్న బెదిరింపులు.. ఎలాగైనా టీడీపీ నేత బాలును చంపేస్తామని బెదిరిస్తున్న ఆడియో సోషల్...
పాలసముద్రం: వాంతులు విరోచనాలు వచ్చిన ప్రజలను పలకరించిన తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భీమనేని చిట్టిబాబు. అలాగే డాక్టర్లు ప్రత్యేక వైద్యం చేయాలని దానికి కావాల్సిన వసతులు కల్పిస్తామని తెలిపారు.
https://whatsapp.com/channel/0029VaZm6bDLCoX5tgsHvw0D Hyderabad: తెలంగాణలో డీఎస్సీ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫ్రిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఏప్రిల్ 3 నాటికే గడువు ముగియాల్సి ఉండగా మార్చిలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో...
https://whatsapp.com/channel/0029VaZm6bDLCoX5tgsHvw0D Vijayawada: పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించిన డిప్యూటీ CM పవన్ పలు ప్రశ్నలను సంధించారు. ‘ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపుల్లో ఆలస్యానికి కారణం ఎవరు? పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాల ఏర్పాటు అవసరం ఎందుకొచ్చింది? సర్పంచులకు...