తిరుపతి, జూన్21: యోగా ను మన దైనందిన జీవితంలో కొంత సమయం కేటాయించి అలవర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం...
J&K: సాధికారత కలిగిన యువత, సంపన్న జమ్మూ కాశ్మీర్… ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి చెందిన భారతదేశం అనే సంకల్పంతో, జమ్మూ కాశ్మీర్లోని మహిళలు, యువత, రైతులు మరియు పేదల అభ్యున్నతికి నిబద్ధతతో…...
J&K : భారతీయ రైల్వే అద్భుతాలు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చీనాబ్ బ్రిడ్జిపై రైలు విజయవంతమైన ట్రయల్ రన్.
J&k :- ఇది విశ్వాస ప్రేమ, ఇది అభివృద్ధి ప్రేమ… శ్రీనగర్లో ఏర్పాటు చేసిన ‘యువతకు సాధికారత కల్పించడం, J&Kను మార్చడం’ కార్యక్రమంలో ప్రజలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు.
DELHI : 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశప్రజలందరికీ శుభాకాంక్షలు. #అంతర్జాతీయ యోగా దినోత్సవం
Delhi: లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్ మంజూరు
Amaravati : ప్రజారాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెంలో సీఎం చంద్రబాబు గారి పర్యటన. రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో నేలపై మోకరిల్లి నమస్కరించిన సీఎం.
వ్యవసాయం, రైతాంగం సమస్యల పట్ల జగన్ ఐదేళ్లపాటు నిర్లక్ష్యం వహించారు. ఖరీఫ్ పంటకు ఇబ్బంది లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటాం- మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి: రాజధాని అమరావతిలో అధికారులు, మంత్రులు, జడ్జిల గృహ సముదాయాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు