Hyderabad: హైదరాబాద్: బండ్లగూడా పీఎస్ పరిధిలో 18 రోజుల పసికందు రూ.1 లక్షకు విక్రయించిన తండ్రి అసిఫ్.. 4 రోజుల తర్వాత బండ్లగూడా పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి. పసికందును తల్లికి అప్పగించిన పోలీసులు. తండ్రి...
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రిలో చిన్నారి వాసంతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిని అదుపులోకి తీసుకున్న బ్రాహ్మణకొట్కూరు పోలీసులు.
తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. తల, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
LIVE : పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ 12-07-2024 #PawanKalyanAneNenu #JanaSenaParty #PawanKalyan #TeluguDesamParty #TDPLive #NCBN #AndhraPradesh #JaganFailedCM #JaiTeluguDesam #aptoday #aptodaynews
*భారతీయ జనతా పార్టీ తెలంగాణా రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ., కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారిని రాష్ట్ర సెక్రెటరీ కోలా ఆనంద్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నందు శ్రీకాళహస్తి...
Hyderabad: ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదు. పొరపాటున మీ కార్డు మిస్ అయినప్పుడు స్కామర్ల నుంచి మీ డేటాను సేఫ్గా ఉంచుకోవాలంటే ఇలా చేయండి. 📌 మొదట UIDAI వెబ్...
బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజు మూసివేయడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 3,000 మంది యాత్రికులు, ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. జోషిమఠ్ వద్ద కొండచరియలు విరిగి పడడంతో రహదారిని మూసివేశారు. మరో 24 గంటల...
*అనకాపల్లి* *భగవంతుడు ఇచ్చిన శక్తితో ప్రజల రుణం తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు.* *ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను ఆయన పరిశీలించారు.* *నదులు అనుసంధానించి రాష్ట్రంలో కరవు లేకుండా...
విజయవాడ : రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్గా హిమాన్ష్ శుక్లాను ప్రభుత్వం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత అప్పటి వరకూ కమీషనర్గా ఉన్న విజయ్కుమార్రెడ్డి చెప్పాపెట్టకుండా పరార్ అయ్యారు....