*వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించిన సమాచార శాఖ* *వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పంపిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర* *జర్నలిస్ట్ హెల్త్ స్కీం ద్వారా 11,200 మంది జర్నలిస్టులకూ,...
ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష హాజరైన ప్రభుత్వ విప్లు, సీఎస్, డీజీపీ, అధికారులు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం దివాన్ చెరువు వద్ద 153.80 కిలోలు గంజాయి, కాకినాడ రూరల్ మండల సర్పవరంలో వినాయక విగ్రహలు తయారు చేస్తున్న గౌడౌన్ వద్ద ఉన్న 200...
పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిపై కర్ణాటక నిర్మించిన ఆల్మట్టి జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. రేపు ఉదయానికి ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కులను దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆల్మట్టిలో నీటి...
వేలాది సంవత్సరాలుగా వాడుకలో ఉన్న అత్యంత ప్రాచుర్యం పొందిన ఔషధ మొక్కలలో కలబంద ఒకటి. చర్మ గాయాల చికిత్సకు ఇది చాలా ప్రసిద్ది చెందింది. ఇది ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చిన్న కాండం మెరిసే మొక్క...
విజయవాడ: గ్రామ పంచాయతీలతో సచివాలయాలు అనుసంధానం* *తద్వారా గ్రామాల అభివృద్ధి* *ప్రయత్నాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం* అమరావతీ : గ్రామ పంచాయతీలకు మళ్ళీ మంచిరోజులు రానున్నాయి. సర్పంచ్లకు మళ్లీ అధికారాలు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు...
USA : అమెరికా – ఫ్లోరిడా విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్ లైన్స్ 590 విమానం టేకాఫ్ అవుతోన్న సమయంలో టైర్లు ఒక్కసారిగా పేలిపోయి, పొగలు వచ్చాయి. పైలట్లు అప్రమత్తమై బ్రేకులు వేయడంతో ఫ్లైట్ రన్ వే...
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట ఎమ్మెల్యే బండారు కలిసిన సచివాలయం ఉద్యోగులు ఇటీవల కొత్తపేట శాసనసభ్యులుగా ఎన్నికైన బండారు సత్యానందరావును గురువారం మండలం పరిధిలోని వాడపాలెం గ్రామంలో ఆయన స్వగృహంలో...
తిరుమల: శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని చెప్పారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన...