రాజీనామా చేసిన వాలంటీర్ని తీసుకునే ప్రసక్తే లేదు ఎంతోమందికి దండం పెట్టి మరీ చెప్పాను ఎవరు కూడా నా మాట వినలేదు జగన్మోహన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేసిన మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు *నీటి...
నారాయణపేట జిల్లా : బ్రెయిన్డెడ్ అయి మరణించినా.. అవయవదానం చేసి పునర్జన్మ ఎత్తాడు ఓ యువకుడు. తమ కుమారుడు కన్నుమూశాడని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు.. మరే ఇంట ఈ విషాదం జరగకూడదనుకుని అతని...
మహబూబాబాద్ జిల్లా ; మద్యం షాపుగా మారిన జిల్లా రవాణా శాఖ కార్యాలయం..నిరంతరం ప్రజలతో రద్దీగా ఉండే కార్యాలయంలో యథేచ్ఛగామద్యం సేవిస్తున్న వైనం.బీర్ బాటిళ్లు పక్కనే పెట్టుకొని విధుల నిర్వహణ.తమను ఎవరు ఏమి చేయాలేరని ధీమాతో...
మహారాష్ట్ర :- ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని దత్ టెంపుల్ వద్ద 23 ఏళ్ల మహిళ కారును రివర్స్ చేస్తూ రీల్స్ కోసం వీడియో తీయించుకుంది. కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఆమె పొరపాటున బ్రేక్కు బదులుగా...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్యాంపు కార్యాలయంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను పరిచయం చేసుకున్నారు. రేపు సచివాలయంలో బాధ్యతల స్వీకరణపై చర్చించారు..
ప్రజల సొమ్ముతో నిర్మించిన రోడ్డును ఆక్రమించుకున్నా జగన్… తన ఇంటి పక్కన నివసించే ప్రజలను ఎన్ని ఇబ్బందులు పెట్టేవాడో, తాడేపల్లి ప్యాలెస్ పక్కనే నివసించే ఒక డాక్టర్ గారు చెబుతున్నారు వినండి.
గోవాలో విపరీతంగా పెరిగిన పర్యాటకుల రద్దీ గోవాలో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ సీజన్లోనే కోటిమందికిపైగా పర్యాటకులు గోవాను సందర్శించారని, ఇది కరోనా ముందు కంటే 150% అధికమని అక్కడి టూరిజంశాఖ తెలిసింది
శ్రీ తాతయ్యకుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి – జాతర తరువాత నాలుగవ వారం మంగళవారం అనగా ఈరోజు నెమలి పించములతో అమ్మవారికి అలంకరణదర్శనం
తిరుమల: టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆదేశాల మేరకు, భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా మంగళవారం ఇంజనీరింగ్ అధికారులు కూల్ పెయింట్ వేశారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో సోమవారం జరిగిన ఇంజినీరింగ్ విభాగం అధికారుల...