ఏఐసీసీ జనరల్ సెక్రటరీ గుర్దీప్ సప్పల్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
భూపాలపల్లి జిల్లా: రివాల్వర్ చూపించి ఓ మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఓ పోలీసు అధికారి ఈ ఘటన భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో జరగగా ఎస్ఐ భవానీసేన్పై నిన్న కేసు...
తిరుమల: జూన్ 18, మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ.5.41 కోట్లు వచ్చినట్టు టీటీడీ చెప్పింది. మంగళవారం ఒక్కరోజే 75వేల 125 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....
తిరుమల లో లడ్డు తయారీ మరియు వసతి గృహాల తనికీ చేసిన టీటీడీ EO .
రాజీనామా చేసిన వాలంటీర్ని తీసుకునే ప్రసక్తే లేదు ఎంతోమందికి దండం పెట్టి మరీ చెప్పాను ఎవరు కూడా నా మాట వినలేదు జగన్మోహన్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేసిన మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదు *నీటి...
నారాయణపేట జిల్లా : బ్రెయిన్డెడ్ అయి మరణించినా.. అవయవదానం చేసి పునర్జన్మ ఎత్తాడు ఓ యువకుడు. తమ కుమారుడు కన్నుమూశాడని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు.. మరే ఇంట ఈ విషాదం జరగకూడదనుకుని అతని...
మహబూబాబాద్ జిల్లా ; మద్యం షాపుగా మారిన జిల్లా రవాణా శాఖ కార్యాలయం..నిరంతరం ప్రజలతో రద్దీగా ఉండే కార్యాలయంలో యథేచ్ఛగామద్యం సేవిస్తున్న వైనం.బీర్ బాటిళ్లు పక్కనే పెట్టుకొని విధుల నిర్వహణ.తమను ఎవరు ఏమి చేయాలేరని ధీమాతో...
మహారాష్ట్ర :- ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలోని దత్ టెంపుల్ వద్ద 23 ఏళ్ల మహిళ కారును రివర్స్ చేస్తూ రీల్స్ కోసం వీడియో తీయించుకుంది. కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఆమె పొరపాటున బ్రేక్కు బదులుగా...
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్యాంపు కార్యాలయంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను పరిచయం చేసుకున్నారు. రేపు సచివాలయంలో బాధ్యతల స్వీకరణపై చర్చించారు..