అమరావతి : 24, 25, 26 తారీకు మూడు రోజులపాటు జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాస్తవంగా ఎల్లుండి 19 నుంచి జరగవలసి ఉండగా.. గవర్నర్ బక్రీద్ పండుగ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశ...
చిత్తూరు జిల్లా కుప్పo : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించడంతో చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో...
శ్రీకాళహస్తి : ఈ రోజు ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన పండుగ బక్రీద్ పండగ ఈ సందర్భంగా ఈద్ ముబారక్ చెప్పడానికి. ఈదుల గుంట ఈద్గా మరియు గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్న ఈద్గా కు...
హైదరాబాద్: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలుల ధాటికి కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, షేక్పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అమీర్పేట,...
చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు వేలాది సంఖ్యలో హాజరై బక్రీద్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ప్రార్థనలో పాల్గొని ముస్లిం...
*చిందేపల్లి రోడ్డు సమస్యను పరిష్కరించండి – వినుత కోటా గారిని కలిసిన చిందేపల్లి గ్రామస్థులు, మహిళలు.* శ్రీకాళహస్తి మండలం, చిందేపల్లి గ్రామస్థులు ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇంఛార్జి శ్రీమతి వినుత...
TIRUPATHI: వైద్యవిద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీవై. సత్య కుమార్ గారిని ఘనంగా సన్మానించిన కోలా ఆనంద్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ వైద్య విద్య, ఆరోగ్య శాఖ...
అధికారంలోకి వచ్చిన ఐదో రోజే పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అధికారులను ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను ఘనంగా సన్మానించిన నల్లగొండ జిల్లా మున్నూరు కాపు సంఘం.. ఈ కార్యక్రమంలో జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు వెంకట నరసయ్య, పట్టణ అధ్యక్షులు ఇంద్రయ్య, మారబోయిన చంద్రయ్య చింతల...