చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం.. బడుగుమాకనపల్లి వారపు సంత జాతీయ రహదారిపైనే నిన్నటి వారమే రద్దీతో ప్రజలు ఇబ్బంది లక్షల్లో ఆదాయం ఉన్న కనీస అవసరాలు సున్నా ఈ వారం ఒకసారి వీడియోలో...
చిత్తూరు జిల్లా కుప్పం.. రామకుప్పం మండలంలో వ్యక్తిపై ఏనుగు దాడి.. ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి… మృతుడు కన్నా నాయక్ గా గుర్తింపు.. పీఎంకే తండా వద్ద ఘటన..
ప్రజల కష్టాలు వినే ముఖ్యమంత్రి, ప్రజలకు అందుబాటులో. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కడప పట్టణం, రాజారెడ్డి వీధికి చెందిన కనపర్తి మనోజ్ కుమార్ అనే దివ్యాంగుడు, వైద్యం కోసం సాయం చేయాలని కోరగా, వీల్ చైర్...
న్యూ ఢిల్లీ : *త్వరలో ఏపీకి శుభవార్త* ఆంధ్రప్రదేశ్ లో BPCL రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రము మెగ్గు *దాదాపు 50 వేల కోట్ల రూపాయలు భారీ పెట్టుబడితో రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు* ఏపీ...
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం : జమ్మలమడుగు గవర్నమెంట్ హాస్పిటల్ లో దేవగుడి శంకర్ రెడ్డి,సుబ్బరామిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో కుర్చీలు, స్టూల్స్, దుప్పట్లు, హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రఫీక్ భాష జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్...
తిరుపతి: జనసేన పార్టీ అధినేత *శ్రీ పవన్ కళ్యాణ్* గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా ఎన్నికైన శుభ సందర్భంగా ఈరోజు తిరుపతి పట్టణంలో *నవజీవన కంటి ఆసుపత్రి* వారి ఆధ్వర్యంలో *NRI విష్ణు*...
పాణ్యం : ఎమ్మెల్యే చేతుల మీదుగా స్టూడెంట్స్ కిట్స్ పంపిణి కార్యక్రమం.. మొక్కలు నాటిన ఎమ్మెల్యే,ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కార్యకర్తలకు పిలుపు ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామం చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అని...
కర్నూలు: రాష్ట మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి కర్నూలు కు విచ్చేసిన పరిశ్రమలు వాణిజ్యం,ఫుడ్ ప్రాసేసింగ్ మంత్రి టీజీ భరత్ గారిని పుష్పగుచ్చం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన పాణ్యo ఎమ్మెల్యే...
ప్రకాశము జిల్లా గిద్దలూరు నియోజకవర్గo : టీడీపీ, బిజేపి, జనసేన పార్టీల కూటమి అభ్యర్ధి ముత్తముల అశోక్ రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధించి , గతంలో MLA గా వున్నపుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ,...