తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం ఎలక్షన్ ఫలితాలలో అధిక ఓట్లతో గెలుపొందిన నియోజకవర్గ అభ్యర్థి పాశిం సునీల్ కుమార్ గారిని గూడూరు పట్టణం అశోక్ నగర్ లోని వారి స్వగృహం మరియు పార్టీ కార్యలయం నందు...
PRTU సంగం తరపున టీచర్స్ బృందం గౌరు చరితమ్మ అక్కకు శుభాకాంక్షలు తెలియజేసారు
తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గం తిరుపతి నగరంలోని తన నివాసంలో తనను కలిసిన టిటిడి లో పురోహితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా… బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుమలలోని కల్యాణ వేదికలో పనిచేస్తున్న...
నవ్యాంధ్రకు కాబోయే నూతన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలసిన… పాశిం సునీల్ కుమార్ గారు,శాసనసభ్యులు,గూడూరు నియోజకవర్గం. ఈ ఎన్నికల ఫలితాలలో పసుపు ప్రభంజనం సృష్టించి,రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక విజయం నమోదు చేసిన...
తిరుపతి, 2024 జూన్ 06: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జూన్ 17 నుండి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుండి...
తిరుపతి తిరుమల 07.06.2024. కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల ముఖ్యకార్యదర్శి శ్రీ ముఖేష్ కుమార్ మినా గారు
* ఏపీ కేడర్కు చెందిన నీరభ్ కుమార్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు...
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఇల్ల మధ్యలోకి చొరబడ్డ కొండచిలువ కుప్పం మండల పరిధిలో గరిగిచినేపల్లి పంచాయతీ వేపనపల్లి గ్రామంలో ఇళ్ల మధ్యలోకి చేరబడిన కొండచిలువ గ్రామస్తులు రాత్రి చొరబడ్డ కొండచిలువ మూడు కోళ్లు ఆరగించి...
శంకర్. చలువాది అమరావతి తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఏపీ రాజధాని రైతుల వెళ్లే ప్రయత్నం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన సీఎం జగన్ను రాజధాని రైతులు కలిసే ప్రయత్నం చేశారు....