ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 1 వార్డులో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకున్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. తెలుగు రాష్ట్రాలు, దేశంలో ఉన్న దుర్గాదేవి భక్తులకు అందరికీ మంత్రివర్యులు...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని, ధరల నియంత్రణ చట్టం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య, మధ్యతరగతి ప్రజలను కాపాడాలని...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకులు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి నేతాజీ స్వర్గీయ ములాయం సింగ్ యాదవ్ వర్ధంతి కార్యక్రమాన్ని...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్ని మండలాల తాసిల్దారులు, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నిజాయితీగా విధులు నిర్వహించాలి. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్. మంత్రిని కలిసిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ యాకూబ్ భాష. రాష్ట్రంలోని...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో పనిచేస్తున్న స్లీపర్ స్ సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్టాండులో స్లీపర్స్ సమావేశం...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు జిల్లా కల్లూరు మండలం పరిధిలో పందిపాడు ఇందిరమ్మ కాలనీ వెలసింది. ఈ కాలానికి పేరు కూడా లేకపోవడంతో పంది పాడు ఇందిరమ్మ కాలనీ అని పిలుస్తున్నారు.ఇక్కడ నివాసం...
ఏపీ టుడే న్యూస్, నంద్యాల జిల్లా రుద్రవరం. రైతులు సాగు చేసిన వరి పంటలో ఎలుకల నివారణకు తీసుకోవలసిన చర్యలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు వ్యవసాయ అధికారి శ్రీకృష్ణ తెలిపారు. బుధవారంమండలంలోని 16 రైతు...
ఏపీ టుడే న్యూస్ నంద్యాల రూరల్ రిపోర్టర్. నంద్యాల స్థానిక 8వ వార్డు ఉప్పరపేట నందు టిడిపి 8 వ వార్డు ఇంచార్జ్ ఉప్పరి సురేష్ కుమార్ , ఉప్పరి సుబ్రహ్మణ్యం (సుబ్రి) ఆహ్వానం మేరకు...