ఏపీ టుడే న్యూస్, నంద్యాల జిల్లా రుద్రవరం. రుద్రవరం ఆదర్శ పాఠశాల మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులు అందరూ అభ్యాసనలో భాగంగా ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు అధ్యక్షతన వొకేషనల్ ట్రైనర్ జ్యోతి ప్రియా ఆధ్వర్యంలో...
ఏపీ టుడే న్యూస్ కర్నూల్ రిపోర్టర్: కర్నూలు జిల్లాకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ జిల్లాలోని ప్రముఖ బస్టాండ్ ఆవరణలో వ్యాపార సముదాయాల నిమిత్తం టెండర్లకు అనుమతిలిచ్చింది. ఈ కార్యక్రమం కర్నూలు జిల్లా కేంద్రంగా కర్నూలు ఏపీఎస్ఆర్టీసీ డిపో...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం. టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. పేదల...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాల పట్టణములు నెలకొన్న సమస్యలపై సిపిఐ పార్టీ నంద్యాల మున్సిపల్ కార్యాలయానికి ముట్టడించారు. కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి కే ప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా...
ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప- నంద్యాల జిల్లా. సిరివెళ్ళ 🙁 బోయిలగుంట్ల గ్రామం ) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తర తరాలుగా వెట్టి చాకిరీ చేస్తున్న ఎట్టి మాలలను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని మాల...
కర్నూల్ మూడో పట్టణ సీఐ మురళీధర్ రెడ్డి ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూల్ క్రైమ్ న్యూస్ : హత్య కేసులో నిందితుడికి నాలుగేళ్లు జైలు శిక్ష విధించినట్లు కర్నూల్ మూడో పట్టణ సీఐ...
ఏపీ టుడే న్యూస్ , కర్నూలు బ్యూరో • నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు • రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్ఓలతో వేర్వేరు సమావేశాలు ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని నగరపాలక కమిషనర్...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో మహిళా సాధికారత కేంద్రంలో సొంత డబ్బులతో చెట్లను తొలగించి శుభ్రం చేయించిన ఎం.పి కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. గత కొద్ది రోజుల క్రితం...
ఏపీ టుడే న్యూస్, యల్ యన్ మద్దిలేటి విలేకరి. నంద్యాల జిల్లా రుద్రవరం: తెలుగుదేశం పార్టీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని పేరూరు గ్రామంలోని యువ నాయకులు రామ్ నాథ్ రెడ్డి, రమణారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం...