కర్నూల్ మూడో పట్టణ సీఐ మురళీధర్ రెడ్డి ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూల్ క్రైమ్ న్యూస్ : హత్య కేసులో నిందితుడికి నాలుగేళ్లు జైలు శిక్ష విధించినట్లు కర్నూల్ మూడో పట్టణ సీఐ...
ఏపీ టుడే న్యూస్ , కర్నూలు బ్యూరో • నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు • రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్ఓలతో వేర్వేరు సమావేశాలు ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని నగరపాలక కమిషనర్...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో మహిళా సాధికారత కేంద్రంలో సొంత డబ్బులతో చెట్లను తొలగించి శుభ్రం చేయించిన ఎం.పి కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. గత కొద్ది రోజుల క్రితం...
ఏపీ టుడే న్యూస్, యల్ యన్ మద్దిలేటి విలేకరి. నంద్యాల జిల్లా రుద్రవరం: తెలుగుదేశం పార్టీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని పేరూరు గ్రామంలోని యువ నాయకులు రామ్ నాథ్ రెడ్డి, రమణారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం...
ఏపీ టుడే న్యూస్ విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా నీటమునిగిన 1,18.070 ఇళ్లకు రూ.215 కోట్లు పరిహారం. నీటమునిగిన గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లకు రూ.25 వేలు చొప్పున రూ.161.99 కోట్లు. ఒకటి, ఆపై అంతస్థుల వారికి రూ.10 వేలు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. 10వ రాష్ట్ర స్థాయి ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో భాగంగా నంద్యాలలో 3-12 ఏళ్ళు మధ్యగల చిన్నారులకు ఖుర్ఆన్ కంఠస్థ ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఫర్...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నగరపాలకలో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అన్నారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా బుధవారం నగర వ్యాప్తంగా 17 అర్బన్...
ఏపీ టుడే న్యూస్ యల్ యన్ మద్దిలేటి విలేకరి. నంద్యాల జిల్లా రుద్రవరం: నీట్ లో మంచి ర్యాంక్లు సాధించి, కర్నూల్ ,కడప, అనంతపురం,నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించినందుకు రుద్రవరం ఆదర్శ పాఠశాల...
ఏపీ టుడే న్యూస్ వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు పట్టణ పరిధిలోని 20వ వార్డు నందు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ...