ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నగరంలో మరింత మెరుగ్గా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని ఎస్.రవీంద్రబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం రాజీవ్ గృహకల్ప, శ్రీ వెంకటేశ్వర నగర్, బాబా బృందావన్ నగర్, రాఘవేంద్ర నగర్ తదితర...
ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప- నంద్యాల జిల్లా సిరివెళ్ళ : మండల పరిధిలోని కామినేని పల్లె గ్రామంలో మాజీ సర్పంచ్ శిరిగిరి రాంభూపాల్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బ్రదర్ లక్క అనిల్ కుమార్ ఇతర...
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు జీవనజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఎడిఫై స్కూల్ ప్రొద్దుటూరులో త్వరలో ప్రారంభించనున్నట్లు జీవనజ్యోతి విద్యాసంస్థల అధినేత వై. అమర్నాథ్ రెడ్డి తెలిపారు. 2025 విద్యా...
ఏపీ టుడే న్యూస్; తిరుపతి, సెప్టెంబర్ 24 : బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ వంటి ప్రాదాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాల మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పడాలని తిరుపతి పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి బ్యాంక్...
ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప – నంద్యాల జిల్లా – సిరివెళ్ళ :- మండల పరిధిలోని గుంపురమానుదిన్నె గ్రామానికి ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ నిధులు మంజూరు చేసినట్లు ఎంపీటీసీ కుందూరు మోహన్ రెడ్డి...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో తమ పొలాన్ని ఆక్రమించి వెంచర్ గా మార్చారు కర్నూలుకు చెందిన అబ్దుల్ సుకూర్, సయ్యద్ భాష, నూర్ అహ్మద్ వెల్లడి* *2014 నుంచి పోరాడుతున్నాం న్యాయం జరగడం లేదు*...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. టీడీపీ పాలనలోనే గ్రామాల అభివృద్ధి . మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఉమ్మడి ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. పవిత్రమైన తిరుపతి లడ్డును అపవిత్రం చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్ధం చేశారు. తిరుపతి పవిత్రతను అపవిత్రం చేసిన విషయంపై ఆగ్రహించిన వైయస్ జగన్మోహన్...