ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో మానవులందరికీ భగవద్గీత పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి టి.జి భరత్ భగవద్గీతను అనుసరిస్తే ప్రతి ఒక్కరు ఉన్నతంగా ఎలా జీవించాలి అన్నది నేర్పుతుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం,...
చిత్తూరు జిల్లా కుప్పం… కుప్పం మండలం ఆవులనత్తం గేటు గ్రామ పరిధిలో అక్రమంగా నిలువ ఉంచిన పటాసులను కుప్పం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ సీఐ జి టి నాయుడు తెలిపారు. ఆవులనత్తం గేటు గ్రామ...
కడప జిల్లా : కడప కదిరి వ్యవసాయ పరిశోధనా కేంద్రం లో పనిచేస్తూ రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ పూడూరు నరసింహారెడ్డి(86) ఈరోజు తెల్లవారుజామున ఒంటిగంటకు ప్రొద్దుటూరు లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఈయన తిరుపతి అగ్రికల్చరల్...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నూతన ప్రభుత్వ 100 రోజుల పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఉదయం 47వ...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. రాష్ట్ర ప్రభుత్వం వందరోజుల పాలన దిగ్విజయంగా ముగించుకుని అభివృద్ధికి బాటలు వేస్తుందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. ఆదివారం నంద్యాల...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పిలుపుమేరకు నంద్యాల కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో 36,616 రూపాయల చెక్కును...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాల పట్టణంలోని స్థానిక 19 వ వార్డు వైసిపి ఇన్చార్జి పరుచూరి శ్రీరాములయ్య ఆధ్వర్యంలో వార్డు నందు స్మశాన వాటిక ముళ్లపదలతో దారి లేక చాలా ఇబ్బంది...
నంద్యాల జిల్లా, పాణ్యం, ఏపీ టుడే న్యూస్; పాణ్యం జపాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన ఆర్జీయం డీన్ డాక్టర్ అశోక్ కుమార్. జపాన్ మంత్రిత్వ శాఖతో ఆర్ జి ఎం డైరెక్టర్ డాక్టర్ డివి...