ఏపీ న్యూస్ టుడే మంత్రాలయం రిపోర్టర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం 100...
ఏపీ టుడే న్యూస్- నంద్యాల జిల్లా- సిరివెళ్ళ- ఉల్లి గుర్రప్ప – సిరివెళ్ళ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక వైద్యల సంఘం పిలుపుమేరకు ఈనెల 14 నుండి చేస్తున్న సమ్మెను కొనసాగిస్తున్నారు. అత్యవసర...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. సంక్షోభంలోనూ సంక్షేమాన్ని అందిస్తున్నాం. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆర్థిక సంక్షోభంలోనూ ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు పెట్టుబడుల...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ. టిడిపి ది పేదల ప్రభుత్వం , మాది జవాబు దారి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. రాజీవ్ గాంధీ భవన్,-ఏఐసీసీ, పీసీసీ &డీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల టౌన్ అధ్యక్షులు అధ్యర్యంలో యువ నాయకుడు రాహుల్ గాంధీ ని బిజెపి మంత్రులు, ఆర్...
కడప జిల్లా, ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల ఆకలి తీర్చాలి అనే సదుద్దేశంతో ప్రారంభిస్తున్న అన్న క్యాంటీన్లు ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే నంద్యాల వరదల రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. 15...
కడప జిల్లా, ప్రొద్దుటూరు: సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజలు కోరుకున్న పాలనకు వంద రోజులు అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ...
చిత్తూరు జిల్లా కుప్పం… ఏపీ టుడే న్యూస్: శాంతిపురం మండలం వెంకటేష్ పురం గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడడంతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు బాధిత కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, చంద్రశేఖర్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించి...