ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. రాజీవ్ గాంధీ భవన్,-ఏఐసీసీ, పీసీసీ &డీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల టౌన్ అధ్యక్షులు అధ్యర్యంలో యువ నాయకుడు రాహుల్ గాంధీ ని బిజెపి మంత్రులు, ఆర్...
కడప జిల్లా, ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల ఆకలి తీర్చాలి అనే సదుద్దేశంతో ప్రారంభిస్తున్న అన్న క్యాంటీన్లు ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే నంద్యాల వరదల రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. 15...
కడప జిల్లా, ప్రొద్దుటూరు: సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజలు కోరుకున్న పాలనకు వంద రోజులు అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ...
చిత్తూరు జిల్లా కుప్పం… ఏపీ టుడే న్యూస్: శాంతిపురం మండలం వెంకటేష్ పురం గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యకు పాల్పడడంతో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు బాధిత కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, చంద్రశేఖర్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా అభివద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించి...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ఉపాధ్యాయుడు ఖలీల్ అహ్మద్ ఆత్మహత్య దుర్ఘటనను మరవకముందే, ఇంకొక లోన్ యాప్ బాధితుడు ఆత్మహత్యకు పాల్పడే అవకాశం ఉంది అని ఎన్ఎంజేఏసీ దృష్టికి రావడంతో అప్రమత్తం అయిన...
యల్ యన్ మద్దిలేటి రుద్రవరం విలేకరి. నంద్యాల జిల్లా రుద్రవరం. ఏపీ టుడే న్యూస్ : గ్రామాల స్వచ్ఛతే మన అందరి బాధ్యత అని ఇన్చార్జి ఎంపీడీవో వరలక్ష్మి తెలిపారు. మండల కేంద్రమైన రుద్రవరంలోని ఒకటవ...
నంద్యాల జిల్లా రుద్రవరం. ఏపీ టుడే న్యూస్ : మండలంలోని హరినగరం సమీపంలో నాటు సారా బట్టిని ధ్వంసం చేసినట్లు ఎస్సై వరప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ హరి...
నంద్యాల జిల్లా రుద్రవరం. ఏపీ టుడే న్యూస్ : పర్యావరణ పరిరక్షణ లో ప్రజలు భాగస్వాములు కావాలని రుద్రవరం అటవీ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు తెలిపారు. గురువారం స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ నేషనల్ టైగర్...