ఏపీ టుడే న్యూస్; తిరుపతి, సెప్టెంబర్ 24 : బ్యాంకర్లు వ్యవసాయం, విద్య, ఎం.ఎస్.ఎం.ఈ వంటి ప్రాదాన్యత రంగాలకు లక్ష్యం మేరకు రుణాల మంజూరు చేసి అభివృద్ధికి తోడ్పడాలని తిరుపతి పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి బ్యాంక్...
ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప – నంద్యాల జిల్లా – సిరివెళ్ళ :- మండల పరిధిలోని గుంపురమానుదిన్నె గ్రామానికి ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ నిధులు మంజూరు చేసినట్లు ఎంపీటీసీ కుందూరు మోహన్ రెడ్డి...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో తమ పొలాన్ని ఆక్రమించి వెంచర్ గా మార్చారు కర్నూలుకు చెందిన అబ్దుల్ సుకూర్, సయ్యద్ భాష, నూర్ అహ్మద్ వెల్లడి* *2014 నుంచి పోరాడుతున్నాం న్యాయం జరగడం లేదు*...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. టీడీపీ పాలనలోనే గ్రామాల అభివృద్ధి . మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఉమ్మడి ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. పవిత్రమైన తిరుపతి లడ్డును అపవిత్రం చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్ధం చేశారు. తిరుపతి పవిత్రతను అపవిత్రం చేసిన విషయంపై ఆగ్రహించిన వైయస్ జగన్మోహన్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. “ఉర్దూ మీడియం విద్యార్థులు తమ మాతృభాషలో, అనుమతి లేకుండా పరీక్షలు రాయకూడదనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సి బి ఎస్ ఈ వివక్షపూరిత నిర్ణయాన్ని...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నేటి యువత చదువు , విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాద్యత , సేవ గుణం పెంపొందించుకోవాలని ఎం.పి బస్తిపాటి నాగరాజు సూచించారు..కర్నూలు జిల్లా పత్తికొండలోని ప్రభుత్వ డిగ్రీ...
ఏపీ టుడే న్యూస్:- ఉల్లి గుర్రప్ప – నంద్యాల జిల్లా. *శిరివెళ్ళ:(జీనేపల్లే);* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి...