మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల జిల్లా నంద్యాల బ్యూరో ఏపీ టుడే న్యూస్. నంద్యాల పట్టణములో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రధమనంది దేవస్థానం నందు నిర్వహించిన...
నంద్యాలలో మినీ చికెన్ మేళకు భారీ స్పందన. నంద్యాల జిల్లా నంద్యాల బ్యూరో ఏపీ టుడే న్యూస్. నంద్యాల జిల్లా లో చికెన్ అంటే ఇష్టపడని మాంసాహార ప్రియులు ఉండరు. ఆదివారం వచ్చిందంటే తమకు ఇష్టమైన...
“గిరిజన ఉపాధ్యాయుడు రాజు నాయక్ పై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న డిఈఓపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. ” ” మంత్రి దగ్గర మెప్పుకోసం లాలూచీ పడుతున్న డీఈఓ ను సస్పెండ్ చేయాలి.”...
మహాశివరాత్రి సంధర్భంగా శ్రీశైలంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎం.పి బస్తిపాటి నాగరాజు ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం...
నంద్యాల జిల్లా/రుద్రవరం.ఏపీ టుడే న్యూస్: రుద్రవరం మండలంలోని ఇస్కాన్ అహోబిలం హరినగరం దగ్గర ఈ నెల 26వ తేదీన శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి పా ర్వేట మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ అహోబిలం ఇంచార్జ్ చంద్రకేశవ దాసు...
విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్. ఏలూరు జిల్లా/పెదపాడు, ఏపీ టుడే న్యూస్ ఫిబ్రవరి 17: ఏలూరు జిల్లా పరిధిలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్...
• జనసంద్రమైన హోళగుంద • శ్రీ సిద్దేశ్వర స్వామి తేరుకు భారీగా హాజరైన భక్తులు • విశేషంగా ఉత్సవాలు • వేలది మందికి అన్నదానం • విద్యార్థులు ఆలయలో సేవా హోళగుంద. ఏపీ టుడే న్యూస్...
పార్వతీపురం,ఏపీ టుడే న్యూస్ జనవరి 28 శంబర పోలమాంబకు మంగళవారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యా రాణి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి...
*వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సమ్మర్ స్టోరేజీ నిర్మాణాన్ని పూర్తిచేయండి* *భూమిపై హక్కులు కల్పించి ఆదుకోవాలి* *మంత్రి నారా లోకేష్ 58వ రోజు ప్రజాదర్బార్ లో విన్నపాలు* *అందరికీ అండగా ఉంటామని మంత్రి భరోసా* ఉండవల్లి...