ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. పరిశ్రమల అభివృద్ధికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి. జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా. జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించే నూతన...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. విజయవాడలో బుడమేరు ఉగ్రరూపంతో ముంపుకు గురై తీవ్ర నష్టాన్ని చవిచూసిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర న్యాయ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో వరద సహాయక చర్యల కోసం విజయవాడ వెళ్ళిన నగరపాలక రెండో బృందం శుక్రవారం విధుల్లో నిమగ్నం అయింది. రెండు బృందాలుగా విజయవాడకు 258 మంది సిబ్బంది వెళ్ళారు. వారు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాల పట్టణంలోని స్థానిక పార్క్ రోడ్డు లో గల బాల అకాడమీ మరియు రవీంద్ర విద్యాసంస్థలు అధినేత రవీంద్ర , మాధవిలత ఆధ్వర్యంలో స్థానిక ఆత్మకూరు బస్టాండ్...
తెలంగాణ: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మంచి మిత్రుడిని, సన్నిహితుడిని కోల్పోయానని ఆవేదన చెందారు. యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో...
ఆంధ్రప్రదేశ్ రేపు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు ప్రకటించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ.. వారంతా ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. కానీ.. ఎలాంటి ప్రకటన రాలేదు....
కడప జిల్లా జమ్మలమడుగు జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలపల్లి గ్రామంలో పన్నెండు సంవత్సరాలుగా కొండ,గుట్టలను చదును చేసుకుని తయారు చేసుకుని తమ సాగులో వున్న భూమిని ఆక్రమించి రోటికాడి పెద్దయ్య,రోటీకాడి చలపతి దౌర్జన్యం చేస్తున్నారు అని...
తిరుపతి పులికాట్ ఎకో సెన్సిటివ్ పరిధిలో రోడ్ కనెక్టివిటీ మెరుగుపరచాలి* తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టరు ఎస్. వెంకటేశ్వర్లు కమిటీ చైర్మన్ హోదాలో పులికాట్ ఎకో సెన్సిటివ్ జోన్ కమిటీ సమావేశం జరిగింది....
కడప జిల్లా జమ్మలమడుగు ఉత్తమ ఉపాధ్యాయునిగా మైలవరం మండలం వేపరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు ఓ నాగేంద్ర కుమార్ ఎంపికై గురువారం కలెక్టర్ లోతేటి శివశంకర్ మరియు ఉపాధ్యాయ, పట్టా...