చిత్తూరు జిల్లా కుప్పం…. కుప్పం పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం పాలైనట్టు పట్టణ సీఐ జిటి నాయుడు మీడియా ప్రకటన ద్వారా తెలిపారు. వాటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి...
కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రకృతి విపత్తువల్ల ఆకాలవర్షాలకి విజయవాడలో సంభవించిన వరద విపత్తుకు ఇబ్బందులు పడుతోన్న వరద బాధితుల సహాయార్థం ప్రొద్దుటూరులోని ది ప్రొద్దుటూరు పాత ఆటోనగర్ అసోసియేషన్ మరియు మజిదే బిలాల్ వారు ఈరోజు...
ఏపీ టుడే న్యూస్ మంత్రాలయం రిపోర్టర్: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం పరిధిలోని వగరూరు గ్రామంలోని చెరువు దాదాపు రెండు నెలల నుంచి ఎండిపోవడంతో స్థానిక రైతులు జై భీమ్ ఎమ్మార్పీఎస్ సంఘాన్ని స్థానిక వగరూరు...
తిరుపతి జిల్లా తిరుమల, 2024 సెప్టెంబరు 12 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో స్వామివారి వాహన సేవలలో భక్తులను...
బ్రేకింగ్ న్యూస్ తిరుపతి కారును ఢీ కొన్న కంటైనర్ లారీ… కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి. … కలకడ నుంచి చెన్నై కు టమోటా లోడు తో వెళుతున్న కంటైనర్ అదుపుతప్పి కారు పైన పడటంతో...
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ నందు వినూత్నంగా అవగాహన. కార్యక్రమం నిర్వహించడం జరిగింది సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా వెంకటేశ్వరరావు...
సయ్యద్. ఇక్బాల్ హుస్సేన్ ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. భారత కమ్యూనిస్టు పార్టీ. (మార్కిస్టు) సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి అనారోగ్యం వల్ల మృతిచెందడం బాధాకరమని ఆయన మృతి...
సయ్యద్.ఇక్బాల్ హుస్సేన్. ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యం లో బీసీ కుల జనగణన అంశం మీద గురువారం హోటల్ సూరజ్ గ్రాండ్ లో రౌండ్ టేబుల్ సమావేశం...
ఏపీ టుడే న్యూస్- ఉల్లి గుర్రప్ప- నంద్యాల జిల్లా- సిరివెళ్ళ సిరివెళ్ల : మండలం మహాదేవపురం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కుర్చీలు అందజేసినట్లు టిడిపి నాయకుడు పి బాల తిమ్మయ్య,స్కూల్ చైర్మన్...