ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతోంది ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల,సుంకేసుల నుండి 3,26,481 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ నంద్యాల జిల్లా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీశైలం మండలంలోని శ్రీశైలం,సుండిపెంట,లింగలగట్టు గ్రామాలలో తెల్లవారుజాము నుండి అతి భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది అతి భారీ...
కడప జిల్లా ప్రొద్దుటూరు ఓడిపోయినా బుద్దిరాలేదు – బంగారు రెడ్డిపై ఎమ్మెల్యే వరద – నా జీవితకాలంలో నాపై అవినీతి చూపలేరు – వైఎస్సార్ పార్టీది అవినీతి ఎజెండా..మాది అభివృద్ధి ఎజెండా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు...
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత 16 సంవత్సరాల నుండి గుంటూరు తులసి రామచంద్ర ప్రభు సహకారంతో, కర్నూలు జిల్లా రాయల అఫిషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (రోపా) ఆధ్వర్యంలో పేద బలిజ మెరిట్ విద్యార్థులకు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ కర్నూలు నగర పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల శనివారం 96.78% శాతం పంపిణీ పూర్తి అయిందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ తెలిపారు. సెప్టెంబర్ 1వ...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నుండి నిధుల కేటాయింపులు సాధించడంపై హర్షం. అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక నిధులను రాబట్టాలి. శిథిలావస్థలో ఉన్న...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. పెన్షన్ పెంచి పేదల జీవితాల్లో వెలుగునింపింది సీఎం చంద్రబాబు నాయుడే. రాష్ట్రంలో పెన్షన్ అంటే గుర్తుకు వచ్చేది ఎన్.టి.ఆర్ అని, పేదలను ఆదుకునేందుకు, వారికీ మనోధైర్యం కల్పించేందుకు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ కాల్వల్లో,ఫుట్పాత్ పై టన్నుల కొద్దీ మట్టిని వదిలేసిన కాంట్రాక్టర్లు.రోడ్లపై నిలిచిన వర్షం నీరు.ఇబ్బంది పడుతున్న ప్రజలు రోడ్లపై నీళ్లు నిలువకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఉన్నతాధికారుల సమావేశంలో...