కాకినాడ సిటీ,31ఆగస్ట్: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెన్షన్ల పథకాన్ని శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి సూచనల మేరకు 28 వ డివిజన్...
ఢిల్లీ: మనలో ప్రతి ఒక్కరూ సెప్టెంబర్ 10 లోపు ఈ క్రింది చిరునామాకు మన అభిప్రాయములను పంపాలి. ప్రస్తుతం ఉన్న వక్స్ చట్టం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, ఈ చట్టాన్ని సవరించకపోతే భవిష్యత్తులో ఎలాంటి...
*• చంద్రబాబు నిత్య కృషివలుడు* *• చంద్రబాబు విధానాలు అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి : మంత్రి టీజీ భరత్* *• చంద్రబాబు నేటి తరానికి దర్శనికులు* *• చంద్రబాబు వేసే ప్రతి అడుగు భావితరాల కోసమే...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల 3 నుండి జిల్లాలో పొలం పిలుస్తోంది కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ * దళితులు, పేదల భూములు కబ్జా చేసిన వైసీపీ • గ్రీవెన్స్ లో నేతల ముందు లబోదిబోమంటూ న్యాయం కోసం వేడుకున్న అర్జీదారులు* • న్యాయం చేస్తామంటూ...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఈ నెల 31వ తేదీ శనివారం రోజున ఇంటింటికీ తిరిగి పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో కర్నూల్ సిటీ . 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు. . పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. • బందోబస్తుకు విచ్చేసిన పోలీసులకు దిశా నిర్దేశం చేసిన … జిల్లా ఎస్పీ....
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. గత ప్రభుత్వంలో రి సర్వేలో చాలా వరకు అన్ని మోసాలే జరిగాయని రీ సర్వే పేరుతో ప్రజలందరిని మోసం చేశాడని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మండిపడ్డారు. కౌలు...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నూతన మెడికల్ కళాశాలలో సౌకర్యాలు మెరుగుపరుస్తాం. నంద్యాల పట్టణంలో నూతనంగా నిర్మితమైన మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించే ఎంబిబిఎస్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోర్స్ కు...