మొక్కల సంరక్షణతోనే మనుగడ నగరపాలక కమిషనర్ రవీంద్ర బాభు మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యమని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు తెలిపారు. స్వచ్ఛ హి సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక...
‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ లో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భరత్ ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార శుద్ధి శాఖామాత్యులు టి.జి. భరత్...
.రైల్వేశాఖ సహాయ మంత్రి వి.సోమణ్ణను కోరిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్ *..ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందించిన మంత్రి టి.జి భరత్* ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కర్నూలు టౌన్ నుండి...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ప్రమాదాలకు చేరువలో విజయపురి కాలనీ కాలనీ మొత్తం దుర్వాసన వస్తోంది కర్నూలు జిల్లాలోని నంద్యాల చెక్పోస్ట్ నంద్యాల రోడ్డులో కేంద్రీయ విద్యాలయం స్కూల్ పక్కన విజయపురి కాలనీలో రాకపోకలకు...
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్ ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో నగరంలో పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు పరిశీలించారు. గురువారం పాతబస్తీ, ఎన్ఆర్ పేట్, బంగారు పేట, సంకల్...
ఆటో బోల్తా…మహిళ మృతి పత్తికొండ,ఏ.పి టుడేన్యూస్ ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ఆటో బోల్తాపడి మహిళా కూలీ మృతి చెందింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పత్తికొండకు చెందిన మహిళా కూలీలు రోజూలాగే కొత్తపల్లి గ్రామంలో పత్తి...
బాలిక మృతితో కంటతడి పెట్టిన గ్రామస్తుల. నంద్యాల జిల్లా రుద్రవరం ఏపీ టుడే న్యూస్: మండల పరిధిలోని ఆలమూరు గ్రామంలో 2వ తరగతి చదివే రజియా( 8) బాలిక ప్రమాదవశాత్తు తెలుగుగంగ కాలువలో పడి మృతి...
అధిక పంటల దిగుబడి సేంద్రియ ఎరువులతోనే సాధ్యం వినూత్న అగ్రోటిక్ ఎల్ ఎల్ పి నంద్యాల జిల్లా రుద్రవరం ఏపీ టుడే న్యూస్ : అధిక పంటల దిగుబడి పెంచడానికి రైతన్నలు సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తే...
ఆన్లైన్ మోసాలు, అధిక వడ్డీలు, ఆత్మహత్యలు మత్తు పదార్థాల వ్యసనాలతో చెడిపోతున్న ప్రజలను పోలీసు యంత్రాంగంవాటిని అరికట్టి ప్రజలప్రాణాలను కాపాడాలి. సిపిఐ. ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. జిల్లాలోఆన్లైన్ మోసాలు, అధిక వడ్డీలు...