శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి 6 గంటల సమయం ఏపీ టుడే న్యూస్ శ్రీశైలం.. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది పైగా ఈరోజు సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో...
భారత యోగ సంఘం కార్యవర్గ సభ్యులుగా అవినాష్ శెట్టి నాగేంద్రుడు ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ఈనెల 24వ తేదీన హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా లో జరిగిన యోగ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా...
కాలయాపన చేస్తే ఆర్డిఓ కార్యాలయం దిగ్బంధనం చేస్థాం. సిపిఎం నాగేంద్రుడు ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో వంకను పూడ్చి ఫ్లాట్లు వేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం...
ఆసుపత్రి లో ఎం.ఎన్.ఓ, ఎఫ్.ఎన్.ఓ.లు, స్ట్రక్చర్ బేరర్స్ కనీసం 100 మంది కూడా లేని పరిస్థితి ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో న్యాయం ప్రతినిధి కర్నూలు అక్టోబర్ 25:కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు...
అమరావతి రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో ఏపీ ప్రజలకు కేంద్రప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. కొత్త రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.2,245 కోట్లతో...
తడకనపల్లిలో భూ రీసర్వే ప్రాజెక్టు,గ్రామ సభ కె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్ నాగేంద్రుడు ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో కల్లూరు మండలం,తడకన పల్లి గ్రామంలో గురువారం భూ రీసర్వే ప్రాజెక్ట్ గ్రామసభ ఏర్పాటుచేసినట్లు కల్లూరు మండలం,తహసీల్దార్ కె.ఆంజనేయులు...
బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బందికి ఘనంగా సన్మానం ఎమ్మిగనూరు, అక్టోబరు 23 (ఏపీ టుడే న్యూస్) బదిలీపై వెళ్తున్న పోలీస్ సిబ్బందికి డిఎస్పి ఉపేంద్ర బాబు ఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు.నందవరం పోలిస్...
ఏమ్మెల్యే బీవీ సమక్షంలో చేరిన వైసీపీ నాయకులు ఎమ్మిగనూరు రిపోర్టర్ కూటమి అంటే అభివృద్ధి.. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు తోనే సాధ్యమవుతుందని ఆశించి మంగళవారం వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. చేరిన వారికి సాధారణంగా...
ప్రజాదర్బార్ కు వెల్లువెత్తిన ప్రజా సమస్యలు అన్ని సమస్యలను పరిష్కరిస్తాం :ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు, రిపోర్టర్ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి, చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం అనూహ్యా స్పందనతో కొనసాగింది....