అమరావతి విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత. వర్షాలకు కొండచరియలు విరిగిపడుతుండటంతో కనక దుర్గ ఘాట్ రోడ్డు మూసివేశారు మహా మంటపం వైపు నుంచి ఆలయానికి చేరుకోవాని భక్తులకు ఆలయ అధికారులు సూచించారు ఆషాడం సారె...
తిరుమల : భక్తులు రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడంతో తిరుమలకు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులతో శనివారం ఆకస్మికంగా రద్దీ పెరిగింది. ఉచిత సర్వదర్శనం కోసం క్యూలైన్లలో...
నేడు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయ రత్నభాండాగారాన్ని 46ఏళ్ల తర్వాత ఇవాళ తెరవనున్నారు. జస్టిస్ బిశ్వనాథ్థ్ కమిటీ నిర్ణయం మేరకు భాండాగారంలోని సంపదను లెక్కించనున్నారు. లెక్కింపులో ఎంత మంది పాల్గొంటారు?...
తిరుమలలో షాపింగ్ కాంప్లెక్స్ ను తనిఖీ చేసిన టిటిడి ఈవో శ్యామలరావు
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం మండలం వాడపల్లి భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వేంకేశ్వరస్వామి వారి దేవస్థానం లో ఈ రోజు ఉదయం 3...
తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. తల, వెన్నెముకకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పురాతన ఆలయాల్లోని ఖజానాలకు సర్పాలు కాపలా కాస్తున్నాయా ? ఇటువంటివి అనేక సినిమాల్లో చూశాం. కానీ, తాజాగా పూరీ జగన్నాథ ఆలయ అధికారుల మదిలోనూ ఇదే అంశం మెదులుతోంది. ముఖ్యంగా ఈ రహస్య గదిని తెరిచేందుకు...
కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అర్చకులు గౌరు చరిత వెంకట రెడ్డి దంపతులను ప్రత్యేక పూజలతో ఆశీర్వదించి, శాలువాలు గజ మాలతో సత్కరించిన ప్రధమ పూజారి సురేష్ శర్మ,కృష్ణయ్య శర్మ, ఈవో రామకృష్ణ,గ్రామ నాయకులు సుబ్బారెడ్డి,పురుషోత్తం...
తిరుపతి: _పవిత్ర పుణ్యక్షేత్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా గత పాలకులు వాడుకున్నారు సా మంచి శ్రీనివాస్ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి____ విజయవాడ ఎపీలో యన్డీఎ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రిలో జులై 8న బీజేపీ...