ఏపీ టుడే న్యూస్ కర్నూలు బ్యూరో వరద సాయం కింద 1455 చేనేత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ* *ఒక్కోక్క కుటుంబానికి 50 కేజీల బియ్యం, ఐదు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ* *దింపుడుకళ్లెంలో సరుకులు...
వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం చింతకుంట గ్రామంలో వ్యవసాయ భూమి బుధవారం సుమారు 6 అడుగుల లోతు కుంగిపోయింది. పెద్ద బావిలా వృత్తాకా రంలో సాగు భూమి కుంగిపోవడంతో రైతు మాను కొండు శివ ఆందోళన...
ఏపీ టుడే న్యూస్ , కర్నూలు బ్యూరో చెరువు కాదండి ప్రధాన రోడ్డుపై గుంతలు చెరువుని తలపిస్తున్నాయి.ప్రధాన రోడ్డుపై ప్రయాణికులకు నడవాలంటే కష్టంగా మారింది.రోడ్డు పక్కన ఉన్న కుటుంబాలు భోజనం చేయాలన్న భయంగా మారింది.దోమలు,దుర్వాసన తో...
రిపోర్టర్: జైదేవ్ కొత్తపేట నియోజకవర్గం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఆపదలో ఉన్న సాటి మనుషులకు ఆపన్న హస్తం అందించడమే మానవత్వానికి అర్థమని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు....
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. నంద్యాలలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి . ఊరు వాడ పల్లె అంతా ఏకమై గజ మాలలతో...
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. వినాయక నిమజ్జోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోండి. వినాయక నిమజ్జన మహోత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎ....
ఏపీ టుడే న్యూస్ బ్యూరో నంద్యాల సిటీ. మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని శ్రీకృష్ణ ఎరువులు మరియు పురుగుమందుల దుకాణంను మండల వ్యవసాయ అధికారి బి నాగేశ్వరరెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగినది. ఈ...
కర్నూలు : గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరి నష్టపోయిన ప్రజలను, పంట పొలాలు మునిగిపోయి బాధపడుతున్న,నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే...
ఏపీ టుడే న్యూస్, కర్నూలు బ్యూరో విజయవాడ నగరం వరదమయంగా మారడంతో సహాయక చర్యల నిమిత్తం అక్కడికి వెళ్ళిన కర్నూలు నగరపాలక సంస్థ ప్రత్యేక బృందం సభ్యులు తొలిరోజు విధుల్లో నిమగ్నమయ్యారు. ఎస్ఈ వేణుగోపాల్, ఎంఈలు...