కర్నూలు జిల్లా కల్లూరు మండలం.. ఉలిందకొండ గ్రామంలో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి పాల్గొనడం జరిగినది మరియు మండల అధికారులు ఉపాధి హామీ పనుల గురించి ప్రజలకు వివరించడం...
*తిరుపతి జిల్లా : తిరుమల: *శ్రీ వెంకటేశ్వర స్వామి వారిణి దర్శించుకున్న చిరంజీవి* తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీతో తిరుమల చేరుకున్న చిరంజీవి ఈరోజు ఉదయం స్వామివారి దర్శనం చేసుకున్నారు. జె అనిల్కుమార్ ఏపీ టు...
అచ్యుతాపురం :- Aug 22, 2024, *జర్నలిస్ట్ బాబీ* 18 మంది మృతి కలచివేసింది: పవన్ కళ్యాణ్ అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు....
అచ్చుతాపురం :- Aug 22, 2024, అచ్చుతాపురం రియాక్టర్ ప్రమాదం.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు...
రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయవలసిన సెక్యూరిటీ సిబ్బంది ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే పేషెంట్ల దగ్గర...
రిపోర్టర్ : జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు జాబ్ మేళాలు వరం లాంటివని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం...
చిత్తూరు చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్. 150 మంది విద్యార్థులకు అస్వస్థత. అస్వస్థతకు గురైన విద్యార్థులనుచిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్ల వెల్లడి. మీడియాకు వివరాలు...
తిరుపతి జిల్లా: తిరుమల: ఆగస్టు 19(ఏపీ టు డే న్యూస్) *వైభవంగా శ్రావణ పౌర్ణమి గరుడసేవ* తిరుమలలో సోమవారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప...
కర్నూలు : స్థానిక కర్నూలు పట్టణం NR. పేట బాలాజీ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ డాక్టర్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల 26 ఏళ్ళ H.మాధవి అనే వివాహిత విగితజీవి గా మారింది. తెలంగాణ అలంపూర్ నియోజకవర్గం...