రిపోర్టర్: జైదేవ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం గత ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించక సేవలు నిలిచిపోవడంతో పలువురు అవస్థలు పడ్డారు సీఎంఆర్ఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి పునరుద్ధరించాలి....
ధాన్యం డబ్బులు ఇవ్వడం లేదంటూ డా బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు రైతులు నిరసన పెట్టుబడి సాయం ఊసెత్తని కూటమి ప్రభుత్వం. దాంతో పంటలు వేయలేక ఆందోళనలో అన్నదాతలు ఇదేనా చంద్రబాబు,పవన్...
వినుకొండలో జరిగింది రాజకీయ మర్డర్ కాదు.. జగన్ రెడ్డి పార్టీ వాళ్ళే, ఇద్దరికీ ఇద్దరు నరుక్కున్నారు.. నేను ఎంక్వయిరీ చేశా అంటున్న షర్మిల.. జగన్ రెడ్డి నాటకం ఆడుతున్నాడు అని అంటున్న చెల్లి షర్మిల…
వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీకి ప్రాంగణం చేరువకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి. వైయస్ జగన్తో సహా, మెడలో నల్ల కండువాలు ధరించిన వైయస్సార్పీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ‘సేవ్ డెమొక్రసీ’...
తూర్పుగోదావరి జిల్లా… ధవళేశ్వరం సర్ అర్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఉదయం 7 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను జల వనరుల శాఖ అధికారులు జారీ చేశారు. సోమవారం ఉదయం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అరాచకాలు, హత్యలపై వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశారు. రాజ్భవన్కు వెళ్లిన వైయస్ జగన్ గవర్నర్ అబ్ధుల్ నజీర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో...
* సీతాదేవి లంకలోని అశోకవనంలో తాను ఉన్నంత కాలం ప్రతి రోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకునేదట. రావణసంహారం అనంతరం అయోధ్యకు తిరిగి సీతాదేవి వెళ్లేటప్పుడు ఈ గోరింటాకు చెట్టుకు తాను ఏదైనా చేయాలని...
(ఆలమూరు) ఎమ్మెల్సీ పి హరి ప్రసాద్ ను మంగళ గిరి లోని జనసేన పార్టీ కార్యాలయంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ తరఫున ఇటీవల ఎమ్మెల్సీగా...
ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్ ను వైసీపీ అధినేత జగన్ కలిశారు. రాజ్భవన్కు వెళ్లిన గవర్నర్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి జరిగిన దాడులపై గవర్నర్ కు వివరించారు....