*ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో సమస్యలు పరిష్కరించండి* తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి నేడు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ ని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఎకో సెన్సిటివ్...
విజయవాడ,12 జూలై:రాష్ట్ర సమాచార శాఖ సంచాలకులు గా నియమితులైన హిమాన్షు శుక్ల శుక్రవారం విజయవాడ కమీషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తాడిగడపలోని రాష్ట్ర సమాచార పౌర...
రిపోర్టర్ : జైదేవ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం మోడేకుర్రు కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామంలో డ్వాక్రా మహిళలు ఆసరా సొమ్ము పక్క దారి పట్టించారు యానిమేటర్ లే...
తూర్పుగోదారిజిల్లా కడియం మండలం బుర్రిలంక జాతీయ రహదారి పై పొంచివున్న ప్రమాదం చిన్నపాటి వర్షానికే ముంపుకు గురవుతున్న రోడ్డు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక నాలుగు లైన్ల జాతీయ రహదారిపై వెళ్లే వాహన దారులు...
వైసీపీ ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు కాంట్రాక్టర్లకు బిల్లులూ ఇవ్వలేదు గత ప్రభుత్వ తీరుతో కాంట్రాక్టర్లూ ముందుకు రావడం లేదు గుంతలు పూడ్చేందుకు తక్షణం రూ.300 కోట్లు అవసరం ఆర్ అండ్ బి సమీక్షలో...
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట: చైల్డ్ రైట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ల్యాంప్ స్వచ్ఛంద సేవా సంస్థ...
ప్రకాశం జిల్లా… కేవలం వారం రోజుల్లో సుమారు రూ.50,54,000/- విలువైన 361 దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్లను రికవరీ చేసిన ప్రకాశం పోలీసులు. దొంగిలించబడిన/పోగొట్టుకున్న మొబైల్లను కనుగొనడానికి సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడే ప్రొఫెషనల్ గ్యాంగ్లు రిసీవర్లను పట్టుకోడానికి...
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రిలో చిన్నారి వాసంతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిని అదుపులోకి తీసుకున్న బ్రాహ్మణకొట్కూరు పోలీసులు.
రిపోర్టర్: జైదేవ్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం యువతులు అన్ని రంగాలలో ముందుండాలని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా కేంద్రంలో జరిగిన...