Hyderabad : నవ్యాంధ్ర రాజధాని పేరును అమరావతిగా నాన్నగారే సూచించారు. అమరావతి దేశంలోనే గొప్ప నగరంగా మారాలి. ఆయన సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ, మా కుటుంబం తరుపున, అమరావతి నిర్మాణానికి రూ.10కోట్లు విరాళం రాష్ట్ర ప్రభుత్వానికి...
రామోజీరావు గారి సంస్మరణ సభకు హాజరైన సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు , రామోజీరావు గారి కుటుంబ సభ్యులు. వేదిక వద్ద రామోజీరావు...
కడప జిల్లా, పొద్దుటూరు కడప జిల్లా, ప్రొద్దుటూరు నందు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎక్సైజ్ సూపర్ సీఐ ఎస్ఐ మరియు కానిస్టేబుళ్లు. నిన్నటి రోజు ప్రభుత్వ మద్యం దుకాణం నందు జరిగిన చోరీ నందు...
ఎంఆర్పిఎస్ఆర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యన్ రాజా ఎంఆర్పిఎస్ పురిటి గడ్డ ఈదుమూడిలో జులై 7తేదీన నిర్వహించు మాదిగల జన జాతర సభను జయప్రదం చెయ్యాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ఎన్ రాజా,...
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు గత 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలలో మాదిగ కులస్తులు ఏం సాధించారు, ఏం కోల్పోయారో, ఎక్కడ మోసపోయారో, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఎన్ని బలిదానాలు చేశారో ప్రస్తుతం మాదిగలు ఎక్కడున్నారో...
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు కడప జిల్లాలో ఉన్న అధిక సినిమా టికెట్స్ వసూలు చేస్తున్న సినిమా థియేటర్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి అని DYFI జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం డేవిడ్ రాజ్ స్థానిక డివైఎఫ్ఐ...
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీ నందు సంచలనం సృష్టించిన మహేశ్వర్ రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రారెడ్డిని అరెస్టు చేసినట్లు ప్రొద్దుటూరు డిఎస్పి మురళీధర్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి...
Vishakapatnam: ఇచ్చిన హామీ నెరవేరుస్తూ, విశాఖ అగనంపూడిలో టోల్ గేట్ ఎత్తేసిన కూటమి ప్రభుత్వం. గత జగన్ రెడ్డి ప్రభుత్వ పెద్దల అండతో, గడువు ముగిసినా సరే కొన్నాళ్లుగా అడ్డగోలుగా టోల్ వసూలు చేస్తూ, ప్రజలను...
నెల్లూరు జిల్లా: నిందితుల వద్ద నుండి 15 లక్షలు విలువ చేసి ఇరవై ఒక్క బైక్లు స్వాధీనం. నిందితులంతా కప్పరాళ్ళ తిప్పకు చెందిన 19 నుండి 23 సంవత్సరాల లోపు వారే జల్సాలుకు అలవాటు పడి...