గడివేముల మండలం కొర్రపోలూరు గ్రామం వైసిపి సర్పంచ్ మాలిక్ భాష,వైసిపి ఉప సర్పంచ్ హుస్సేన్ తో పాటు 20 కుటుంబాలు వైసిపి నీ వీడి గౌరు చరిత వెంకట రెడ్డి దంపతుల సమక్షం లో తెలుగుదేశం...
చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పం మండల పరిధిలోని గుడ్లనాయనపల్లి సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి.. సబ్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన మృతుడు ముత్తుకుమార్ కుటుంబసభ్యులు.. తమ కుమారుడి...
చిత్తూరు జిల్లా కుప్పం… రామోజీరావు చిత్రపటానికి ఘన నివాళులర్పించిన కుప్పం జర్నలిస్టులు… రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించడం పట్ల కుప్పం జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని గాంధీ విగ్రహం...
నేడు ఢిల్లీ లోని ఎపి భవన్ నందు రామోజీ రావు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జమ్మలమడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి గారు, జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి ,బీజేవైఎం...
గౌరవ రాష్ట్రపతి ముర్ము గారిని కలిసిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రులు, ఇతర ఎన్డీఏ నేతలు. ఎన్డీఏ లోకసభా పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నాం అని, ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని...
రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు(88) అస్తమయం తెల్లవారుజామున 4.50 గం.కు తుదిశ్వాస విడిచిన రామోజీరావు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఫిల్మ్సిటీలోని నివాసానికి రామోజీరావు పార్థివదేహం...
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం ఎలక్షన్ ఫలితాలలో అధిక ఓట్లతో గెలుపొందిన నియోజకవర్గ అభ్యర్థి పాశిం సునీల్ కుమార్ గారిని గూడూరు పట్టణం అశోక్ నగర్ లోని వారి స్వగృహం మరియు పార్టీ కార్యలయం నందు...
PRTU సంగం తరపున టీచర్స్ బృందం గౌరు చరితమ్మ అక్కకు శుభాకాంక్షలు తెలియజేసారు
తిరుపతి జిల్లా తిరుపతి నియోజకవర్గం తిరుపతి నగరంలోని తన నివాసంలో తనను కలిసిన టిటిడి లో పురోహితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా… బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి తిరుమలలోని కల్యాణ వేదికలో పనిచేస్తున్న...